Government notification for admission to sarvatrika vidhyapeeth
Government notification for admission to sarvatrika vidhyapeeth
సార్వత్రిక పాఠశాలలు
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.
పదో తరగతి చదివేందుకు 14ఏళ్లు నిండినవారు, ఇంటర్మీడియట్లో ప్రవేశించేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
ఆసక్తిగల వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి చదివేందుకు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు జనరల్ కేటగిరీ పురుషులు రూ.1300,
ఫీజులో రాయితీ పొందేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగులు, మైనార్టీలకు రూ.900 రుసుం చెల్లించాలి.
ఇంటర్మీడియట్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, జనరల్ కేటగిరీ పురుషులు రూ.1,400,
ఫీజులో రాయితీ పొందేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగులు, మైనార్టీలకు రూ.1,100 రుసుం చెల్లించాలి.
ఇతర వివరాలను ఈక్రింది వెబ్సైట్ నుంచి పొందవచ్చు...
Open web Link
సార్వత్రిక పాఠశాలలు
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.
పదో తరగతి చదివేందుకు 14ఏళ్లు నిండినవారు, ఇంటర్మీడియట్లో ప్రవేశించేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
ఆసక్తిగల వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి చదివేందుకు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు జనరల్ కేటగిరీ పురుషులు రూ.1300,
ఫీజులో రాయితీ పొందేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగులు, మైనార్టీలకు రూ.900 రుసుం చెల్లించాలి.
ఇంటర్మీడియట్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, జనరల్ కేటగిరీ పురుషులు రూ.1,400,
ఫీజులో రాయితీ పొందేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగులు, మైనార్టీలకు రూ.1,100 రుసుం చెల్లించాలి.
ఇతర వివరాలను ఈక్రింది వెబ్సైట్ నుంచి పొందవచ్చు...
Open web Link
0 Response to "Government notification for admission to sarvatrika vidhyapeeth"
Post a Comment