E.H.S నూతన విధానం
ఉద్యోగులు-ఉపాధ్యాయుల కోసం రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న Employees Health Scheme (E.H.S)రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్వల్ప మార్పులు చేసింది.లక్షలు ఖర్చు అయ్యే దీర్ఘ కాలిక రోగాలు,ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.ఖర్చు ఎంత అయినా ప్రభుత్వం భరాయించేలా మార్పులు చేసింది. అదే సమయం లో సాధారణ వైద్యం అవసరమయ్యే చిన్న చిన్న వ్యాధులను తొలగించింది.వీటికి చికిత్స అనంతరం రీయంబేర్స్ మెంట్ కి సదుపాయానికి పరిమితం చేసింది.మొత్తం గా ఈ పధకం ద్వారా 520 జబ్బులకు వైద్యం పొందే అవకాశాన్ని కల్పించింది.
0 Response to "E.H.S New Policy"
Post a Comment