Message to your phone at what time the train arrives
రైలు ఏ టైం కి వస్తుందో మీ ఫోన్ కు మెసేజ్
- మీరు ఎక్కువగా రైలు ప్రయాణం చేస్తుంటారా? అయితే మీకు ఒక శుభవార్త.
- ఇండియన్ రైల్వేస్ కొత్తగా ఎస్ఎంఎస్ సర్వీసులను లాంచ్ చేసింది. దీంతో మీరు రైలు ఎవ్పుడు వస్తుందా.. అని ప్లాట్ ఫామ్పై గంటల తరబడి వేచిచూడాల్సిన పనిలేదు.
- ఇండియన్ రైల్వేస్ తన ఎస్ఎంఎస్ సర్వీసులతో ప్రయాణీకు లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది.
- బెర్త్ కన్ఫర్మేషన్ దగ్గరి నుంచి రైలు ట్రావెల్ స్టేటస్ వరకు అన్ని వివరాలు రియల్ టైమ్లో ఆందిస్తుంది.
- ఇది రైలు ప్యాసింజర్లకు ఎంతో ప్రయోజనం కలిగించే అంశం. ప్యాసింజర్లకు ఎస్ఎం ఎస్ సర్వీసులు అందించడంలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్ఐఎస్) కీలక పాత్ర పోషించనుంది.
- ప్యాసింజర్ టిక్కెటింగ్, రవాణ సర్వీసులు, ట్రైన్ డిస్పాచింగ్ అండ్ కంట్రోల్, మేనేజిమెంట్ ఆఫ్ రైల్వేస్ వంటి పలు విధులు నిర్వర్తిస్తుంది. సిఆర్ఐఎస్ కేవలం రైలు సరైన సమయానికే వస్తుందా? లేదా? అని మాత్రమే కాకుండా రైలు క్యాన్సిల్ అయితే ఆ వివరా లను కూడా ఎస్ఎంఎస్ రూపంలో ప్రయాణీకులకు చేరవేస్తుంది.
- రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ సేవల గురించి తెలియ చేశారు. ఎస్ఎంఎస్ సర్వీస్ వల్ల రైలు ప్రయాణం మరింత సుఖవంత మవుతుంది.
- బుకింగ్ స్టేటస్, ఆలస్యం, ట్రైన్ రద్దు వంటి వివరాలను ముందుగానే తెలుసుకో వచ్చు అనీ పీయూష్ గోయెల్ ట్వీట్ చేశారు.
- రైల్వే ఎస్ఎంఎస్ సర్వీసులు పొందాలంటే టిక్కెట్ రిజర్వేషన్ గానీ, టిక్కెట్ బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్ కచ్చితంగా అంద చేయాలి.
- ఐఆర్ సిటిసి వెబ్ సైట్లో ఆన్లైన్ ద్వారా టిక్కెట్ బుకింగ్ చేసుకున్నా కూడా ఎస్ ఎంఎస్ సేవలు పొందవచ్చు.
- టిక్కెట్ బుకింగ్ సమయంలో ఫోన్ నంబర్ఇస్తే, ప్రీచార్ట్, పోస్ట్ చార్ట్, రీషెడ్యూల్, క్యాన్సలేషన్, డిలే, రీస్టోరేషన్, డైవర్షన్, షార్ట్ టర్మినేషన్, రిజర్వేషన్ కన్ఫార్మేషన్ వంటి అలర్ట్ ల ను పొందవచ్చు.
Primary Ka Master 2021 | basic Shiksha News
ReplyDelete