The vehicles run with cooking oil Prime minister's new plan
The vehicles run with cooking oil Prime minister's new plan
ఇక వంట నూనెతో నడవనున్న వాహనాలు... మోదీ ప్రభుత్వ కొత్త ప్లాన్
Government launches programme for converting used cooking oil into biodiesel in 100 cities
దేశవ్యాప్తంగా వంటల కోసం నూనెను ఓసారి వేడి చేసిన తర్వాత... దాన్ని రెండోసారి వేడి చేసి వాడటం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ఒకసారి వంట కోసం వాడిన నూనెలో మిగిలిపోతున్నదాన్ని బయో డీజిల్గా మార్చేందుకు చమురు సంస్థలు ముందుకొస్తున్నాయి.
HPCL, BJPC, IOC సంస్థలు... మిగిలిపోయే నూనెను... కొనుక్కొని బయో డీజిల్ తయారుచేయిస్తాయి. ఆగస్ట్ 10న దేశవ్యాప్తంగా ఈ కొనుగోలు కార్యక్రమం మొదలైంది. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం పేరుతో వంద నగరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది
ఒకసారి వంట కోసం ఉపయోగించిన వంట నూనెను తిరిగి వాడితే... బీపీ, అల్జీమర్స్, అథెరోస్క్లెరోసిస్, లివర్ వ్యాధులు వస్తున్నాయి. అందుకే ఆ నూనెను కొనేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కొత్త కార్యక్రమం ప్రారంభించారు.
ఉపయోగించిన వంట నూనెను అమ్మేందుకు మొబైల్ యాప్ తెచ్చారు. హోటళ్ళు, రెస్టారెంట్లు దీని ద్వారా బయోడీజిల్ తయారీకి వాడే వంట నూనెను సరఫరా చేయవచ్చు.
బయో డీజిల్ తయారీ ప్లాంట్ల కోసం ప్రైవేట్ సంస్థలు బిడ్లను జారీ చేయవచ్చని చమురు కంపెనీలు తెలిపాయి. ఈ సంస్థలు తయారుచేసే బయో డీజిల్ను చమురు సంస్థలు తొలి ఏడాది లీటర్ రూ.51కి కొంటాయి. రెండో ఏడాది రూ.52.7కి, మూడో ఏడాది రూ.54.5కి కొంటాయి. ఆ బయో డీజిల్ను వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇక వంట నూనెతో నడవనున్న వాహనాలు... మోదీ ప్రభుత్వ కొత్త ప్లాన్
Bio Diesel :
వంట కోసం ఉపయోగిస్తున్న నూనెను వాహనాలకు కూడా వాడేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మిగిలిపోతున్న నూనె నుంచీ బయో డీజిల్ తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి.దేశవ్యాప్తంగా వంటల కోసం నూనెను ఓసారి వేడి చేసిన తర్వాత... దాన్ని రెండోసారి వేడి చేసి వాడటం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ఒకసారి వంట కోసం వాడిన నూనెలో మిగిలిపోతున్నదాన్ని బయో డీజిల్గా మార్చేందుకు చమురు సంస్థలు ముందుకొస్తున్నాయి.
HPCL, BJPC, IOC సంస్థలు... మిగిలిపోయే నూనెను... కొనుక్కొని బయో డీజిల్ తయారుచేయిస్తాయి. ఆగస్ట్ 10న దేశవ్యాప్తంగా ఈ కొనుగోలు కార్యక్రమం మొదలైంది. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం పేరుతో వంద నగరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది
ఒకసారి వంట కోసం ఉపయోగించిన వంట నూనెను తిరిగి వాడితే... బీపీ, అల్జీమర్స్, అథెరోస్క్లెరోసిస్, లివర్ వ్యాధులు వస్తున్నాయి. అందుకే ఆ నూనెను కొనేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కొత్త కార్యక్రమం ప్రారంభించారు.
ఉపయోగించిన వంట నూనెను అమ్మేందుకు మొబైల్ యాప్ తెచ్చారు. హోటళ్ళు, రెస్టారెంట్లు దీని ద్వారా బయోడీజిల్ తయారీకి వాడే వంట నూనెను సరఫరా చేయవచ్చు.
బయో డీజిల్ తయారీ ప్లాంట్ల కోసం ప్రైవేట్ సంస్థలు బిడ్లను జారీ చేయవచ్చని చమురు కంపెనీలు తెలిపాయి. ఈ సంస్థలు తయారుచేసే బయో డీజిల్ను చమురు సంస్థలు తొలి ఏడాది లీటర్ రూ.51కి కొంటాయి. రెండో ఏడాది రూ.52.7కి, మూడో ఏడాది రూ.54.5కి కొంటాయి. ఆ బయో డీజిల్ను వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
0 Response to "The vehicles run with cooking oil Prime minister's new plan"
Post a Comment