Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Grama/Ward Sachivalayam

మూడేళ్లు చేయాల్సిందే . . !
తెరపైకి సరికొత్త నిబంధన .
హామీ పత్రాన్ని కోరుతున్న ప్రభుత్వం .
 గ్రూపు . డీఎస్సీ అభ్యర్థుల తర్జనభర్జన .
 జాబ్ చార్ట్తో భవిష్యత్ పై ఆందోళన.
Grama/Ward Sachivalayam

 మరో రోజులో కొలువుదీరనున్న సచివాలయ ఉద్యోగులకు ఇది నిజంగా పిడుగులాంటి వార్తే. ఉద్యోగాలలో చేరబోయే అభ్యర్థులు మూడేళ్లపాటు సర్వీసులో ఉంటామటూ లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలనే సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెర పైకి తెచ్చింది . అలా హామీ ఇచ్చిన వారికే నియామక పత్రాలు అందజేయాలని కూడా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది . రాష్ట్రవ్యాప్తంగా 166 లక్షల సచివాలయ ఉద్యోగాలకు గ్రూపు పరీక్షలతోపాటు ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్పీ రాసిన అభ్యర్థుల ఎంపికయ్యారు . డీజే - 2018 ప్రక్రియ పురోగతిలో ఉండగా , త్వరలో గ్రూపు పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి . మెరుగైన ఉద్యోగాలొస్తే వాటికే ప్రాధాన్యం ఇవ్వడం సహజమే . కానీ , అందుకు భిన్నంగా మూడేళ్లపాటు సర్వీసులో అటామని హామీ పత్రం ఇవాలనే షరతు విధించడంతో పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇదోళన చెందుతున్నారు . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 306 నియామక పత్రాలను సీఎం వైఎస్ జగన్ ఇందజేయనున్నారు . ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెపైకి తేవడంతో బ్యాగులు అయోమయానికి గురవుతున్నారు . ఏపీపీపీఎస్సీ గ్రూప పరీక్షలు , ఓ - 2018 పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకు శలనొప్పిగా మారింది . సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన ఒక తక్కువ సమ ఫలిగాడు , భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది . ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ - 2 పంచాయతీ కార్యదరి . గ్రూప్ - 2 మెయిన్స్టిటో అర్హత సాధించిన వారు , గ్రూప్ - 1 ప్రిలిమ్స్లో జరగ సాధిస్తామనే నమ్మకం ఉన్న అభ్యర్థులు సైతం సచివాలయాల ఉద్యోగాల్లో ప్రతిభ చూపారు . గాజా ఉద్యోగాలకు అర్హత పొందిన వారిలో ఏపీపీఎస్సీ , భర్తీ చేయడోచు 1 , 500 పోస్టులకు పరీక్షలు రాసిన వారే ఎక్కువగా ఉన్నారు . ముందస్తుగా సచివాలయ ఉద్యోగాల్లో అర్హత సాధించి , 4 తర్వాడ గ్రూప్స్ ఉద్యోగాలు పోటీ పడొచ్చనే ఆలోచనతో వ్యూహాత్మకంగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు .

అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం.

 సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తర్వాత గ్రూప్స్ ఉద్యోగాలకు ఇరగ సాధిస్తే మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది . ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనతో అభ్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది . డీఎస్సీ - 2018లో అర్హత పొందిన దాదాపు ఏడు వేల మందికి పైగా అభ్యర్థులలో కొందరు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించారు . న్యాయపరమైన సమస్యల నేపథ్యంలో డీఎస్సీ - 2018 పోస్టుల నియామక ప్రక్రియ నత్తనడకన సాగుతోంది . తెలుగు , హిందీ బాలగేజీ పండిట్లు , స్కూల్ అసిస్టెంట్ల పోస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అవి నిలిచిపోయాయి . ఇప్పటివరకు పీజీటీ , డీజీటీ పోస్యలకే ఎంపిక ప్రక్రియ పూర్తయింది . ఎస్టీడీల పరీక్షల నిర్వహణపైనా అనేక అనుమానాలున్నాయి . వాటనిట్ల దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది . గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు విడుదలైనప్పటికీ , కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఉద్యోగాల భర్తీ జరగలేదు . దీంతో పెద్ద మొత్తంలో విడుదలైన సచివాలయ ఉద్యోగాలకు గ్రూప్స్ , డీఎస్సీ - 2018 జక్కరులు సైతం అర్హత సాధించినప్పటికీ , ప్రభుత్వ నిబంధనలతో వారంతా ఆందోళన చెందుతున్నాడు .

జనవరిలో కొత్త నోటిఫికేషన్లు.

వచ్చే ఏడాది జనవరిలో డీఎస్పీతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా భారీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు జారీ కానున్నాయి . ప్రస్తుతం సచివాలయ పోస్టులకు ఎంపికైన వారిలో అర్హులు కు కొత్త ఉద్యోగాలకు పోటీ పడాలంటే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం సాధ్యపడదు . సెలవు పెట్టి మరీ శిక్షణ పొడాల్సిందే . దీనికితోడు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం భారీగా దాను రూపొందించింది . ఈ నేపథ్యంలో సెలవు దొరకడం కూడా కష్టంగానే ఉండొచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నాడు . ఉద్యోగంలో ఒకసారి చేరి ఉషా అర్ధననడం దాదాపు కష్టమేనని నిపుణులు అంటున్నారు . ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఎదురుకానుంది . కాగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుంది . ఈ కాలంలో వారికి రూ . 15 , 000 వేతనాన్ని చెల్లిస్తారు . ఆ తర్వాత ఎలాంటి రిమారులు లేని అభ్యర్థులను పర్మినెంట్ చేస్తారు . గ్రూప్స్ పరీక్షలకు ఎంపికైన వారికి ప్రారంభంలోనే ఇంతకంటే రెట్టింపు వేతనాలు రావడంతోపాటు అది రెగ్యులర్ ఉద్యోగ , ఉపాధ్యాయ పోస్టులకు ప్రారంభం నుంచే పర్మినెంట్ , పెద్ద మొత్తంలో వేతనాలున్నాయి . రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సజావుగా చేసందున చిన్నపాటి సచివాలయ ఉద్యోగాలకు భారీ స్థాయి పోటీ నెలకొంది . ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం నిబంధనలు పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Grama/Ward Sachivalayam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0