Grama/Ward Sachivalayam
మూడేళ్లు చేయాల్సిందే . . !
తెరపైకి సరికొత్త నిబంధన .
హామీ పత్రాన్ని కోరుతున్న ప్రభుత్వం .
గ్రూపు . డీఎస్సీ అభ్యర్థుల తర్జనభర్జన .
జాబ్ చార్ట్తో భవిష్యత్ పై ఆందోళన.
మరో రోజులో కొలువుదీరనున్న సచివాలయ ఉద్యోగులకు ఇది నిజంగా పిడుగులాంటి వార్తే. ఉద్యోగాలలో చేరబోయే అభ్యర్థులు మూడేళ్లపాటు సర్వీసులో ఉంటామటూ లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలనే సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెర పైకి తెచ్చింది . అలా హామీ ఇచ్చిన వారికే నియామక పత్రాలు అందజేయాలని కూడా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది . రాష్ట్రవ్యాప్తంగా 166 లక్షల సచివాలయ ఉద్యోగాలకు గ్రూపు పరీక్షలతోపాటు ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్పీ రాసిన అభ్యర్థుల ఎంపికయ్యారు . డీజే - 2018 ప్రక్రియ పురోగతిలో ఉండగా , త్వరలో గ్రూపు పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి . మెరుగైన ఉద్యోగాలొస్తే వాటికే ప్రాధాన్యం ఇవ్వడం సహజమే . కానీ , అందుకు భిన్నంగా మూడేళ్లపాటు సర్వీసులో అటామని హామీ పత్రం ఇవాలనే షరతు విధించడంతో పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇదోళన చెందుతున్నారు . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 306 నియామక పత్రాలను సీఎం వైఎస్ జగన్ ఇందజేయనున్నారు . ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెపైకి తేవడంతో బ్యాగులు అయోమయానికి గురవుతున్నారు . ఏపీపీపీఎస్సీ గ్రూప పరీక్షలు , ఓ - 2018 పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకు శలనొప్పిగా మారింది . సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన ఒక తక్కువ సమ ఫలిగాడు , భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది . ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ - 2 పంచాయతీ కార్యదరి . గ్రూప్ - 2 మెయిన్స్టిటో అర్హత సాధించిన వారు , గ్రూప్ - 1 ప్రిలిమ్స్లో జరగ సాధిస్తామనే నమ్మకం ఉన్న అభ్యర్థులు సైతం సచివాలయాల ఉద్యోగాల్లో ప్రతిభ చూపారు . గాజా ఉద్యోగాలకు అర్హత పొందిన వారిలో ఏపీపీఎస్సీ , భర్తీ చేయడోచు 1 , 500 పోస్టులకు పరీక్షలు రాసిన వారే ఎక్కువగా ఉన్నారు . ముందస్తుగా సచివాలయ ఉద్యోగాల్లో అర్హత సాధించి , 4 తర్వాడ గ్రూప్స్ ఉద్యోగాలు పోటీ పడొచ్చనే ఆలోచనతో వ్యూహాత్మకంగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు .
తెరపైకి సరికొత్త నిబంధన .
హామీ పత్రాన్ని కోరుతున్న ప్రభుత్వం .
గ్రూపు . డీఎస్సీ అభ్యర్థుల తర్జనభర్జన .
జాబ్ చార్ట్తో భవిష్యత్ పై ఆందోళన.
మరో రోజులో కొలువుదీరనున్న సచివాలయ ఉద్యోగులకు ఇది నిజంగా పిడుగులాంటి వార్తే. ఉద్యోగాలలో చేరబోయే అభ్యర్థులు మూడేళ్లపాటు సర్వీసులో ఉంటామటూ లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలనే సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెర పైకి తెచ్చింది . అలా హామీ ఇచ్చిన వారికే నియామక పత్రాలు అందజేయాలని కూడా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది . రాష్ట్రవ్యాప్తంగా 166 లక్షల సచివాలయ ఉద్యోగాలకు గ్రూపు పరీక్షలతోపాటు ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్పీ రాసిన అభ్యర్థుల ఎంపికయ్యారు . డీజే - 2018 ప్రక్రియ పురోగతిలో ఉండగా , త్వరలో గ్రూపు పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి . మెరుగైన ఉద్యోగాలొస్తే వాటికే ప్రాధాన్యం ఇవ్వడం సహజమే . కానీ , అందుకు భిన్నంగా మూడేళ్లపాటు సర్వీసులో అటామని హామీ పత్రం ఇవాలనే షరతు విధించడంతో పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇదోళన చెందుతున్నారు . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 306 నియామక పత్రాలను సీఎం వైఎస్ జగన్ ఇందజేయనున్నారు . ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెపైకి తేవడంతో బ్యాగులు అయోమయానికి గురవుతున్నారు . ఏపీపీపీఎస్సీ గ్రూప పరీక్షలు , ఓ - 2018 పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకు శలనొప్పిగా మారింది . సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన ఒక తక్కువ సమ ఫలిగాడు , భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది . ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ - 2 పంచాయతీ కార్యదరి . గ్రూప్ - 2 మెయిన్స్టిటో అర్హత సాధించిన వారు , గ్రూప్ - 1 ప్రిలిమ్స్లో జరగ సాధిస్తామనే నమ్మకం ఉన్న అభ్యర్థులు సైతం సచివాలయాల ఉద్యోగాల్లో ప్రతిభ చూపారు . గాజా ఉద్యోగాలకు అర్హత పొందిన వారిలో ఏపీపీఎస్సీ , భర్తీ చేయడోచు 1 , 500 పోస్టులకు పరీక్షలు రాసిన వారే ఎక్కువగా ఉన్నారు . ముందస్తుగా సచివాలయ ఉద్యోగాల్లో అర్హత సాధించి , 4 తర్వాడ గ్రూప్స్ ఉద్యోగాలు పోటీ పడొచ్చనే ఆలోచనతో వ్యూహాత్మకంగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు .
0 Response to "Grama/Ward Sachivalayam"
Post a Comment