KANTI VELUGU
KANTI VELUGU
ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠశాలల్లోనే కంటి పరీక్షలు జరుపుతారు. ఆయా పరీక్షల్లో ప్రాథమిక దృష్టి దోషాలను గుర్తించి వారి పేర్లను కంటి వెలుగు యాప్లో అప్లోడ్ చేస్తారు. మొత్తం ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రాథమిక స్ర్కీనింగ్ శిబిరాల్లో గుర్తించిన పిల్లలకు నవంబరు, డిసెంబరు నెలల్లో ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు దృష్టి దోషాలు నిర్ధారిస్తారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పీహెచ్సీ వైద్యాధికారులు పాఠశాలకు వచ్చి పిల్లలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తారు.
- 10 నుంచి.. ‘కంటి వెలుగు’
- ఉచితంగా పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
- తొలి దశలో విద్యార్థులకు మాస్ స్ర్కీనింగ్
- ఎంబీబీఎస్ విద్యార్థుల సేవలు వినియోగం
- పథకం అమలు ఇలా...
ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠశాలల్లోనే కంటి పరీక్షలు జరుపుతారు. ఆయా పరీక్షల్లో ప్రాథమిక దృష్టి దోషాలను గుర్తించి వారి పేర్లను కంటి వెలుగు యాప్లో అప్లోడ్ చేస్తారు. మొత్తం ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రాథమిక స్ర్కీనింగ్ శిబిరాల్లో గుర్తించిన పిల్లలకు నవంబరు, డిసెంబరు నెలల్లో ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు దృష్టి దోషాలు నిర్ధారిస్తారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పీహెచ్సీ వైద్యాధికారులు పాఠశాలకు వచ్చి పిల్లలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తారు.
0 Response to "KANTI VELUGU"
Post a Comment