Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

KANTI VELUGU

KANTI VELUGU

  • 10 నుంచి.. ‘కంటి వెలుగు’
  • ఉచితంగా పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
  • తొలి దశలో విద్యార్థులకు మాస్‌ స్ర్కీనింగ్‌
  • ఎంబీబీఎస్‌ విద్యార్థుల సేవలు వినియోగం
  • పథకం అమలు ఇలా...

KANTI VELUGU

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠశాలల్లోనే కంటి పరీక్షలు జరుపుతారు. ఆయా పరీక్షల్లో ప్రాథమిక దృష్టి దోషాలను గుర్తించి వారి పేర్లను కంటి వెలుగు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మొత్తం ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రాథమిక స్ర్కీనింగ్‌ శిబిరాల్లో గుర్తించిన పిల్లలకు నవంబరు, డిసెంబరు నెలల్లో ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు దృష్టి దోషాలు నిర్ధారిస్తారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పీహెచ్‌సీ వైద్యాధికారులు పాఠశాలకు వచ్చి పిల్లలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తారు.

సాధారణ ప్రజలకు ఇలా...

రెండో దశలో జిల్లాలో సాధారణ ప్రజలకూ కంటి పరీక్షలు చేస్తారు. ఇటీవల కొత్తగా ప్రభుత్వం నియమించిన గ్రామ వలంటీర్ల సేవలను ఇందులో వినియోగించుకుంటారు. వలంటీర్లు తమకు నిర్ధేశించిన గృహాలకు వెళ్లి స్నెలెన్స్‌ చార్ట్‌లతో కంటి పరీక్షలు జరుపుతారు. దృష్టి లోపాలు ఉన్న వారి పేర్లను నమోదు చేసుకుని కంటి వెలుగు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్లు బాధితులకు తదుపరి కంటి పరీక్షలు జరిపి దృష్టి దోపాలను నిర్ధారిస్తారు. కళ్లజోళ్లు అందజేస్తారు. శుక్లాలు ఇతర శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ప్రభుత్వాస్పత్రులకు సిఫార్సు చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "KANTI VELUGU"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0