The new rules on bank charges and transactions will come into effect from October 1.
ఎస్బీఐ-కొత్త నిబంధనలు
అక్టోబర్ ఒకటి నుంచి బ్యాంక్ చార్జీలు, లావాదేవీ లకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
అక్టోబర్ ఒకటి నుంచి బ్యాంక్ చార్జీలు, లావాదేవీ లకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఒకటి నుంచి రాబోయే మార్పులు వివరాలు ఇవే...
- స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేసే అవకాశం.
- ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. దీనికి జీఎస్టీ అదనం.
- ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది.
- చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు.
- ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో పదికి పెరగనున్నాయి.
- నాన్ మోట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్బీఐ ఏటీఎంలో పన్నెండు వరకు లావాదేవాలను నిర్వహించుకోవచ్చు.
- అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలైతే ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం.
- బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ కలిగిన వారు ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
- ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉంటుంది.
- ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి.
0 Response to "The new rules on bank charges and transactions will come into effect from October 1."
Post a Comment