Naadu-Nedu program which provides infrastructure in schools
తల్లిదండ్రుల కమిటీలతో పాఠశాలల పనులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే ' నాడు - నేడు ' కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల కమిటీలతో పనులు చేయించనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు . తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సోమ వారం ఇంజినీర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు . నవంబరు 14న నాడు - నేడు కార్యక్రమాన్ని సీఎం జగ న్మో హన్ రెడ్డి ప్రారంభిస్తారని , మార్చిలోపు మొదటి విడతగా 15 , 406 పాఠశాలల్లో పనులను పూర్తి చేస్తామని తెలిపారు .
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే ' నాడు - నేడు ' కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల కమిటీలతో పనులు చేయించనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు . తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సోమ వారం ఇంజినీర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు . నవంబరు 14న నాడు - నేడు కార్యక్రమాన్ని సీఎం జగ న్మో హన్ రెడ్డి ప్రారంభిస్తారని , మార్చిలోపు మొదటి విడతగా 15 , 406 పాఠశాలల్లో పనులను పూర్తి చేస్తామని తెలిపారు .
పనులు ఇలా . .
- తల్లిదండ్రుల కమిటీలోని ఐదుగురు సభ్యులతో పాటు ప్రధానోపాధ్యా యుడు , ఇంజినీర్కు చెక్ పై సంతకం చేసే అధికారం కల్పిస్తారు .
- పనులకు సంబంధించి తల్లిదండ్రుల కమిటీలతో కార్యనిర్వాహక ఇంజినీర్లు ఒప్పందం చేసుకుంటారు .
- లెక్కలు రాసేందుకు బుక్కప రను నియమిస్తారు .
- ఆయనకు నెలకు రూ . 2వేల వేతనం చెల్లిస్తారు .
- స్కూల్ ఆఫ్ ప్లానింగ్ , ఆర్కిటెక్చర్ విద్యార్థులు భవనాల ఆకృతులను రూపొందిస్తారు .
0 Response to "Naadu-Nedu program which provides infrastructure in schools"
Post a Comment