To start posting for eligible candidates in DSC-2018
డీఎస్సీ-2018 లో అర్హత సాధించిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభం..
జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు..
అర్హులందరికీ SMS ద్వారా సమాచారం పంపి వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు..
డీఎస్సీ 2018లో అర్హత సాధించిన . . వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది . హైకోర్టు తీర్పు మేరకు 2 వేల 865 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది . దీంతో ఈ పోస్టులకు సంబం ధించి జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి . ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు జాబితాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు . 2018లో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 902 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే . డిసెంబర్ జనవరి నెలల్లో జరిగిన పరీక్షల్లో 5 లక్షల 5 వేల 547 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు . ఫిబ్రవరి 15న విడుదలైన ఫలితా ల్లో దాదాపు 4 లక్షల పైచిలుకుమంది అర్హత సాధించారు . ఈ మొత్తం పోస్టుల్లో జిల్లా పరిషత్ పాఠశాలల పరిధిలో 4 వేల 341 పోస్టులు , మున్సిపల్ పాఠశాలల పరిధిలో 1100 పోస్టులు , ఆదర్శ పాఠశాలల కు సంబంధించి 909 పోస్టులు , గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు , రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175 , బీసీ సంక్షేమ పాఠ శాలల్లో 404 , పాఠశాల విద్యా శాఖ పరిధిలో 173 పోస్టులు ఉన్నాయి . వీటిలో పీజీ టీ , టీజీటీ పోస్టులకు సం బంధించి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది . ప్రొవిజనల్ జాబితాలో తిరస్క రణకు గురైన అభ్యర్థులకు బదులుగా . . మెరిట్ ఉన్న అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు . అయితే ఈ నియామకాలకు సంబంధించి కొంత మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో పోస్టుల భర్తీ ఆగిపోయింది .
అర్హులందరికీ SMS ద్వారా సమాచారం పంపి వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు..
డీఎస్సీ 2018లో అర్హత సాధించిన . . వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది . హైకోర్టు తీర్పు మేరకు 2 వేల 865 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది . దీంతో ఈ పోస్టులకు సంబం ధించి జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి . ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు జాబితాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు . 2018లో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 902 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే . డిసెంబర్ జనవరి నెలల్లో జరిగిన పరీక్షల్లో 5 లక్షల 5 వేల 547 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు . ఫిబ్రవరి 15న విడుదలైన ఫలితా ల్లో దాదాపు 4 లక్షల పైచిలుకుమంది అర్హత సాధించారు . ఈ మొత్తం పోస్టుల్లో జిల్లా పరిషత్ పాఠశాలల పరిధిలో 4 వేల 341 పోస్టులు , మున్సిపల్ పాఠశాలల పరిధిలో 1100 పోస్టులు , ఆదర్శ పాఠశాలల కు సంబంధించి 909 పోస్టులు , గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు , రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175 , బీసీ సంక్షేమ పాఠ శాలల్లో 404 , పాఠశాల విద్యా శాఖ పరిధిలో 173 పోస్టులు ఉన్నాయి . వీటిలో పీజీ టీ , టీజీటీ పోస్టులకు సం బంధించి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది . ప్రొవిజనల్ జాబితాలో తిరస్క రణకు గురైన అభ్యర్థులకు బదులుగా . . మెరిట్ ఉన్న అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు . అయితే ఈ నియామకాలకు సంబంధించి కొంత మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో పోస్టుల భర్తీ ఆగిపోయింది .
0 Response to "To start posting for eligible candidates in DSC-2018"
Post a Comment