Your kids on the net - noticing what they are seeing
నెట్ లో మీ పిల్లలు - ఏం చూస్తున్నారో గమనిస్తున్నారా?
- నెట్ లో పిల్లలు - ఏం చూస్తున్నారో తెలియదు
- తల్లిదండ్రుల్లో 60శాతం మంది సమాధానం ఇదే . .
- ఓఎల్ఎక్స్ ఇండియా సర్వేలో వెల్లడి.
- ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోనే నేస్త మైపోయింది .
- ప్రత్యే కించి పిల్లలు , యువత ఆస్తమానం ఫోన్ చూస్తూ ఇంట ర్నెటే లోకంగా ఉంటున్నారు .
- మరి నెట్లో మీ పిల్లలు ఏమేం చూస్తున్నారో గమనిస్తున్నారా ?
- వారి బ్రౌజింగ్ హిస్ట రీని చెక్ చేస్తు న్నారా ?
- ఈ ప్రశ్న లకు ' ఊహూ ' అంటున్న తల్లిదం డ్రులే ఎక్కువ ! !
ఓఎల్ఎక్స్ 2020 ఇంటర్నెట్ బిహేవియర్ స్టడీ పేరుతో ఓఎల్ఎక్స్ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది . ఇంటర్నెట్ వినియోగం , ఆన్లైన్ లావాదేవీలు , సైబర్ నేరాలపై నగరంలోని 18 - 55 ఏళ్ల మధ్యగల 7500 మంది నెటిజన్లను పలు ప్రశ్నలు అడిగింది . నెట్ చూస్తున్న పిల్లల గురించి తల్లిదండ్రులను అడిగితే దిగ్రమపరిచే స్పందన వ్యక్తమైంది . ' మా పిల్లలు నెట్లో ఏం శోధిస్తున్నారో . . ఏం చూస్తున్నారో మాకు తెలి యదు . వారి ల్యాప్ ట్యాప్ , స్మార్ట్ఫోన్ , బ్యా ట్లలో బ్రౌజింగ్ హిస్టరీని మేం పరిశీలించడం లేదు ' అని హైదరాబాద్లో ఉంటున్న 60శాతం తల్లిదండ్రులు పేర్కొన్నారు . అప్పుడప్పుడప్పుడూ బ్రౌజింగ్ హిస్టరీ చూస్తున్నామని 21శాతం . . నిత్యం పరిశీలిస్తున్నామని 19శాతం చెప్పారు . ఇక హైదరాబాదీల్లో 61 శాతం , సైబర్ క్రైమ్స్ బాధితులుగా మారే ప్రమాదం ఉందని ఈ సర్వే వెల్ల డించింది . సైబర్ నేరాలపై 15 శాతం మాత్రమే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళుతు న్నారని వివరించింది . ఆన్లైన్ కన్నా ఆ లోనే ఎక్కువగా లావాదేవీలు చేస్తున్నారా ? అని అడగ్గా , 51 శాతం అవును అని , 18 శాతం మంది కాదు అని సమాధానమిచ్చారు . ఆన్లైన్ , ఆఫ్ లైన్ పద్దతుల్లోనూ లావాదేవీలు చేస్తామని 31శాతం చెప్పారు . తమ వ్యక్తిగత వివరాలను ఇత రులకు షేర్ చేస్తామని నెటిజన్లు వెల్లడించారు . 21 శాతం మంది తమ ఫోన్ నంబరు , అడ్ర ఎను . 22 శాతం మంది ఓటీపీని , 13 శాతం మంది బ్యాంక్ ఖాతా నంబరు , పాస్వర్డ్ , యూపీట పిన్లను , 13 శాతం మంది క్రెడిట్ / డెబిట్ కార్డు వివరాలను షేర్ చేస్తామని పేర్కొన్నారు . హైద రాబాద్ లోని 50 శాతం మందికి సైబర్ నేరాలపై కనీస అవగాహన లేదని సర్వే స్పష్టం చేసింది .
సర్వేలోని ప్రధానాంశాలివి
- ఆన్లైన్ బ్యాకింగ్ , ఇతర లావాదేవీలు చేసేందుకు ఎయిర్ ఫోర్ట్ , కేస్లలో ఉండే ఓపెన్ వై - ఫై సురక్షితమేనా ?
- అనే ప్రశ్నకు 28 , శాతం మంది అవునని , 72 % మంది కాదని సమాధానమిచ్చారు .
- ఓపెన్ వై - ఫైల ద్వారా ఆన్లైన్ లావాదేవీలు చేస్తే వ్యక్తిగత సమా చారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని వివరించారు .
- హైదరాబాదీలు అత్యధికంగా 65 శాతం పైనాన్షియల్ ఫ్రాడు గురవుతున్నారు .
- 28 శాతం ఐడెంటిటీ తెఫ్ట్ , 26 , శాతం స్పామ్ సందేశాలు , 24 శాతం ఫిషింగ్ సందేశాలకు స్పందించి మోసపోతున్నారు .
- పైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం , ప్రైవేట్ రంగాలు పాటుపడాలని 35 శాతం , బాధితులను పోలీసులు స్నేహపూర్వ కంగా చూడాలని 29 శాతం , ప్రజలకు అవగాహన కల్పించాలని 23 శాతం మంది చెప్పారు .
- పైమూడు అంశాలను అమలు చేయాలని మరో 43 శాతం మంది సమాధానమిచ్చారు .
- వెబ్సైట్ / అప్లికేషన్లోని సైప్లీ . ప్రైవసీ నిబంధనలను 45 శాతం చదవడం లేదు .
- 27 శాతం మాత్రమే చదువు తున్నారు .
- 34 శాతమే డెబిట్ కార్డుల పాస్వర్డ్లను క్రమం తప్పకుండా మార్చుతున్నారు .
- తమ పాస్ వర్డ్ ను గుర్తుంచుకో లేకపోతున్నామని 26శాతం చెప్పారు .
- సైబర్ మోసాలకు ఎక్కువగా యువకులే గురవుతున్నారు .
- బాధి తుల్లో 72 శాతం మంది 18 - 35 ఏళ్ల మధ్య వయస్కులే .
- 35 ఏళ్లకు పైబడినవారు 28 శాతమే . ఒక నెలలో 15 కన్నా ఎక్కువగా ఆన్లైన్ లావాదేవీలు 28 శాతం మంది చేస్తున్నారు .
- ఐదు లోపు 36 శాతం , 5 నుంచి 10 మధ్యలో 24 శాతం , 10 నుంచి 15 మధ్యలో 11 శాతం మంది ఆన్లైన్ లావాదే వీలు చేస్తున్నారు .
0 Response to "Your kids on the net - noticing what they are seeing"
Post a Comment