Online training for teachers Digital Training by Boath Shiksha Lokam App
- ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ
- బోథ్ శిక్షా లోకం Google యాప్ ద్వారా డిజిటల్ శిక్షణ
- ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు హోమ్ ఫ్రమ్ ట్రైనింగ్
- లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచే వృత్తి నైపుణ్యం పెంచుకునే అవకాశం Google ప్లే స్టోర్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకునే వీలు
- లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంట్లో నుంచి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకునే విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది . కరోనా వైరస్ కట్టడి చేసేం దుకు పాఠశాలలకు సెలవులు , లాడ్రన్ కార ణంగా ఇళ్లకే పరిమితమైన ఉపాధ్యాయుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది . అం దులో భాగంగా ఆన్లైన్ విధానంలో ఉపాధ్యా యులకు శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించిం ది . ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ కమిషనర్ వి . చినవీరభద్రుడు వీడు దల చేశారు . ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహిం చిన వృత్తి నైపుణ్యత శిక్షణ తరగతులకు హాజు రైన ఉపాధ్యాయులకు స్వయం అభ్యసన కార్య క్రమాన్ని రూపొందించారు . ఫిబ్రవరిలో రాష్ట్ర విద్య పరిశోధన , శిక్షణ మండల ( ఎస్సీఈఆర్టీ ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర అభ్యసన కార్యక్రమం ( ఎల్ ఈపీ ) కింద శిక్షణ పొందిన
ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమా నికి హాజరు కావాల్సి ఉంది .
లాభమే
ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించేందుకు Google ప్రత్యేక యాప్ ప్రభుత్వం అందుబాటులోనికి తెచ్చింది . బోధ్ శిక్షాలోకం పేరుతో Google ప్లేస్టోర్ లో ఉంచిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకో వాలని విద్యాశాఖ మార్గదర్శకాల్లో పేర్కొ న్నారు . ట్యాలు , స్మార్ట్ ఫోన్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఉపాధ్యాయులు తమ ట్రెజరీ ఐడీతో లాగిన్ అయ్యి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి . ఉపాధ్యాయుల్లో స్వయం అభ్య సన సామర్థ్యాన్ని పెంపొందించి , వృత్తి నైపు ణ్యాన్ని అభివృద్ధి పరచుకునే విధంగా పాఠ్యాం శాలతో కూడిన వీడియోలు ఇందులో పొందు పరిచారు . ఈ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు డీఈఓ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తుం డగా , డైట్ ప్రిన్సిపాల్ కోర్సు పర్యవేక్షణాధి కారిగా వ్యవహరిస్తారు . వీరితో పాటు జిల్లా | స్థాయిలో ఎంపిక చేసిన కీ - రిసోర్సు పర్సన్లు , రీసోర్సు పర్సన్లు రోజు వారి పాఠ్యాంశాలను అప్ లోడ్ చేస్తారు . యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఉపాధ్యాయులు రోజు వారి పాఠ్యాంశాలను అధ్యయనం చేయటం , వీడియోలు చూడటం ద్వారా తమ లోని వృత్తి నైపుణ్యాలను అభివృ ద్ది పరచుకునేందుకు అవకాశాలున్నాయి .
ప్రభుత్వ ఆదేశాల మేరకు పిభ్రవరిలో జరిగిన శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులు యాపను ఇన్స్టాల్ చేసుకుని డిజిటల్ ట్రైనిం గ్లో పాల్గొనే విధంగా చూడాల్సి ఉంది . ఈ శిక్షణ పూర్తి అయితే వృత్తి నైపుణ్యం మరింతగా పెరిగి విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి .
0 Response to "Online training for teachers Digital Training by Boath Shiksha Lokam App"
Post a Comment