AP Government Good News For Fishermen
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఒకవైపు కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతూనే.. మరో వైపు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వాళ్లను ఆదుకుంటోంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు చేపల వేటపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్దిదారుల కుటుంబాలకు 20 రోజుల్లో వేట విరామ సాయంగా రూ. 10 వేలు అందించాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుతం అధికారులు లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఇదివరకే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది నవంబర్ 21న 1,02,338 మందికి వేట విరామ సాయం అందించిన సంగతి తెలిసిందే.
ఒకవైపు కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతూనే.. మరో వైపు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వాళ్లను ఆదుకుంటోంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు చేపల వేటపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్దిదారుల కుటుంబాలకు 20 రోజుల్లో వేట విరామ సాయంగా రూ. 10 వేలు అందించాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుతం అధికారులు లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఇదివరకే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది నవంబర్ 21న 1,02,338 మందికి వేట విరామ సాయం అందించిన సంగతి తెలిసిందే.
0 Response to "AP Government Good News For Fishermen"
Post a Comment