Do teacher transfers happen!
ఉపాధ్యాయ బదిలీలు జరిగేనా!
వివిధ రకాల పదోన్నతులు , పోస్టుల ఉన్నతికరణ, పదవీ విరమణ తదితర కారణాల వల్ల ఉపాధ్యాయులు లేని పాఠశాలలు మరికొన్ని ఏకోపాధ్యాయ పాఠశా లలుగా మిగిలిపోయాయి . అన్ని శాఖల్లో సాధారణ బదిలీలు జరిగినా , కేవలం విద్యాశాఖలో జరపకపో వడం శోచనీయం . గత రెండు , మూడు సంవత్స రాల నుండి బదిలీలు జరపకపోవడంతో లా డాన్ తర్వాత సెలవులోనైనా జరిగేసా అనే సందిగ్ధంలో ఉన్నారు . ఉపాధ్యాయులు . బదిలీలపై నూతన విద్యా సంవత్సరంలోపు బదిలీలు జరపాలంటున్న ఉపా ధ్యాయ సంఘాలు . గత రెండు , మూడు సంవత్స రాల నుండి బదిలీలపై ఎన్నో ఆశలు పెట్టుకొని మారుమూల ప్రాంతాల యందు చాలామంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు . గత ప్రభుత్వం బదిలీలు జరపకపోవడంతో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . ఇప్పటికే వివిధ రకాల పదోన్నతులు , పోస్టుల ఉన్నతీకరణ , పదవీ విరమణ తదితర కారణాల వల్ల ఉపాధ్యాయులు లేని పాఠశాలలు , మరికొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయి . ఉపాధ్యాయులు లేని పాఠశాలలు , ఏకోపాధ్యాయ పాఠశాలలను , బదిలీకరణ ద్వారా ఖాళీలను భర్తీచేయాలి . బదిలీలు జరపకపోవడం వల్ల అనుకూలమైన స్థానాల్లో ఉన్నపారు . పది సంవత్సరాలు దాటినా అలాగే కొనసాగడం జరుగుతుంది . 2015 వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అక్టోబర్ నెలలో బదిలీలు జరిపారు . 2017 సంవత్సరంలో వెబ్ కౌన్సిలింగ్ కాకుండా సాధారణ బదిలీలు ఆగస్టు నెలలో జరిపారు . ఈసారైనా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యలోపు బదిలీల ప్రక్రియ పూర్తయితే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగదు . బదిలీలపై నేటివరకు ప్ర స్తావన లేకపోవడంతో సెలవులో ఉపాధ్యాయ బదిలీలు ఉన్నట్లా , లేనట్లా అనేది సందేహంలోఉన్నారు . ఉపాధ్యాయులు , ప్రతిఏటా ప్రభుత్వాలు ఉపాధ్యాయుల్లో బదిలీ ఆశలు కల్పించి చివరకు ఉసూరుమనిపిస్తుందని ఆవేధన చెందుతున్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం బదిలీలపై మార్గదర్శకాలు , విధి విధానాలు రూపకల్పన చేయాలి . ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నా తమకు దక్కాల్సిన మంచి స్థానాలు పదోన్నతులు పొందిన పారు చేజిక్కించుకుంటున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పైగా 2008 డీఎస్సీ అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది . ప్రస్తుతం అభ్యర్థులు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు . వీరికి మంచి స్థానాల్లోనే పోస్టి గ్లు దక్కుతాయని , తర్వాత బదిలీలు చేపట్టినా ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేసే పారికి అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు .
వెబ్ కౌన్సిలింగ్ శ్రేయస్కరం !
జనరల్ కౌన్సిలింగ్ ద్వారా అనేక అసౌకర్యాలకు ఉపాధ్యాయులు గురు వుతున్నారు . ఉపాధ్యాయులు వెబ్ కౌన్సిలింగ్ ద్వా రా పనిదినాలు , సమయం వృధా కాదు . అవకత వకలకు , పైరవీలకు అవకాశం ఉండదు
క్యాటగిరి ప్రకారం బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలి
ఉపాధ్యాయ బదిలీల యందు క్యాటగిరీల పారిగా ప్రాధాన్యత కల్పించాలి . మొదటి క్యాటగిరీలో పనిచేసే పారే రెండవ క్యాటగిరీకి , రెండవ క్యాటగిరి పారే మొదటి క్యాటగిరీకి , మూడవ , నాల్గవ క్యాటగిరీలు జీవిత కాలం ఆ క్యాటగిరీ స్థానాలకి పరిమితమవుతున్నారు . మూడవ , నాల్గవ క్యాటగిరీ పారికి ఈ విధంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది
సింగిల్ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం :
ప్రిపరెన్స్ విభాగంలో పాయింట్లు అనేవి కొంత పైరవీలకు , అక్రమాలకు అవకాశం ఉంటుంది . ఇలా జరగడం వల్ల కొంతమంది ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత కనబరుస్తున్నారు .
ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు ,
మొదటగా క్రమబద్ధీకరణ జరిపి , ఆతర్వాత బదిలీలు నిర్వహించాలి . డీఎసి 2018 అభ్యర్థులను నియమించాలి . కొత్త ప్రభుత్వం నూతన డీఎస్సీని ప్రకటించాలి . ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ కౌన్సిలింగ్ మంచిది . ప్రిఫరెన్స్ అనేది . అనవసర పాయింట్లు , ప్రత్యేక పాయింట్లుగా ఇవ్వకూడదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె . సురేష్ కుమార్ వెల్లడించారు . వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు సరైన మార్గం . మూడవ , సాల్గవ క్యాటగిరీల పారికి ప్రాధాన్యత ఇవ్వాలి . స్టేషన్ , టోటల్ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలి . 75 శాతం పిహెచ్ పారికి ప్రిపరెన్స్ లో ప్రాధాన్యత ఇవ్వాలని ఎఏ జిల్లా అధ్యక్షులు వై ధనుంజయరెడ్డి వెల్లడించారు . ఈ ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం ) సర్వీతో కానీ , రెండు సంవత్సరాల సర్వీసు గరి షంగా 8 సంవత్సరాల సర్వీసు అర్హత కల్పించాలి . కరోనా లా డాన్ కారణంగా వెబ్ కౌన్సిలిం ద్వారా బదిలీలు చేపట్టాలి . ఉపాధ్యాయులు ఫోన్ ద్వారానే అప్లయ్ చేసుకునే విధంగా సాఫ్టువేర్ను ఏర్పాటుచే ' యాలని ఎస్ జిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పూజారి లక్ష్మయ్య వెల్లడించారు . ఈ వేసవికాలంలో బదిలీలు నిర్వహించాలి . మొదట క్రమబద్దీకరణ జరగాలి , వెబ్ కౌన్సిలింగ్ ఉత్తమం , బదిలీలు సంవత్సరం మధ్యలో జరిగితే ఉపాధ్యాయులకు , విద్యార్థులకు తీవ్ర నష్టం అని బిటిపి జిల్లా అధ్యక్షులు డి రామశేషయ్య వెల్లడించారు .
వివిధ రకాల పదోన్నతులు , పోస్టుల ఉన్నతికరణ, పదవీ విరమణ తదితర కారణాల వల్ల ఉపాధ్యాయులు లేని పాఠశాలలు మరికొన్ని ఏకోపాధ్యాయ పాఠశా లలుగా మిగిలిపోయాయి . అన్ని శాఖల్లో సాధారణ బదిలీలు జరిగినా , కేవలం విద్యాశాఖలో జరపకపో వడం శోచనీయం . గత రెండు , మూడు సంవత్స రాల నుండి బదిలీలు జరపకపోవడంతో లా డాన్ తర్వాత సెలవులోనైనా జరిగేసా అనే సందిగ్ధంలో ఉన్నారు . ఉపాధ్యాయులు . బదిలీలపై నూతన విద్యా సంవత్సరంలోపు బదిలీలు జరపాలంటున్న ఉపా ధ్యాయ సంఘాలు . గత రెండు , మూడు సంవత్స రాల నుండి బదిలీలపై ఎన్నో ఆశలు పెట్టుకొని మారుమూల ప్రాంతాల యందు చాలామంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు . గత ప్రభుత్వం బదిలీలు జరపకపోవడంతో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . ఇప్పటికే వివిధ రకాల పదోన్నతులు , పోస్టుల ఉన్నతీకరణ , పదవీ విరమణ తదితర కారణాల వల్ల ఉపాధ్యాయులు లేని పాఠశాలలు , మరికొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయి . ఉపాధ్యాయులు లేని పాఠశాలలు , ఏకోపాధ్యాయ పాఠశాలలను , బదిలీకరణ ద్వారా ఖాళీలను భర్తీచేయాలి . బదిలీలు జరపకపోవడం వల్ల అనుకూలమైన స్థానాల్లో ఉన్నపారు . పది సంవత్సరాలు దాటినా అలాగే కొనసాగడం జరుగుతుంది . 2015 వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అక్టోబర్ నెలలో బదిలీలు జరిపారు . 2017 సంవత్సరంలో వెబ్ కౌన్సిలింగ్ కాకుండా సాధారణ బదిలీలు ఆగస్టు నెలలో జరిపారు . ఈసారైనా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యలోపు బదిలీల ప్రక్రియ పూర్తయితే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగదు . బదిలీలపై నేటివరకు ప్ర స్తావన లేకపోవడంతో సెలవులో ఉపాధ్యాయ బదిలీలు ఉన్నట్లా , లేనట్లా అనేది సందేహంలోఉన్నారు . ఉపాధ్యాయులు , ప్రతిఏటా ప్రభుత్వాలు ఉపాధ్యాయుల్లో బదిలీ ఆశలు కల్పించి చివరకు ఉసూరుమనిపిస్తుందని ఆవేధన చెందుతున్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం బదిలీలపై మార్గదర్శకాలు , విధి విధానాలు రూపకల్పన చేయాలి . ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నా తమకు దక్కాల్సిన మంచి స్థానాలు పదోన్నతులు పొందిన పారు చేజిక్కించుకుంటున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పైగా 2008 డీఎస్సీ అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది . ప్రస్తుతం అభ్యర్థులు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు . వీరికి మంచి స్థానాల్లోనే పోస్టి గ్లు దక్కుతాయని , తర్వాత బదిలీలు చేపట్టినా ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేసే పారికి అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు .
వెబ్ కౌన్సిలింగ్ శ్రేయస్కరం !
జనరల్ కౌన్సిలింగ్ ద్వారా అనేక అసౌకర్యాలకు ఉపాధ్యాయులు గురు వుతున్నారు . ఉపాధ్యాయులు వెబ్ కౌన్సిలింగ్ ద్వా రా పనిదినాలు , సమయం వృధా కాదు . అవకత వకలకు , పైరవీలకు అవకాశం ఉండదు
క్యాటగిరి ప్రకారం బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలి
ఉపాధ్యాయ బదిలీల యందు క్యాటగిరీల పారిగా ప్రాధాన్యత కల్పించాలి . మొదటి క్యాటగిరీలో పనిచేసే పారే రెండవ క్యాటగిరీకి , రెండవ క్యాటగిరి పారే మొదటి క్యాటగిరీకి , మూడవ , నాల్గవ క్యాటగిరీలు జీవిత కాలం ఆ క్యాటగిరీ స్థానాలకి పరిమితమవుతున్నారు . మూడవ , నాల్గవ క్యాటగిరీ పారికి ఈ విధంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది
సింగిల్ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం :
బదిలీల్లో సింగిల్ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు . భార్య , భర్తలు ఉపాధ్యాయురైతే హెర్ఆన్డితో పాటు డబుల్ సాలరీ , పాయింట్స్ పాటు మంచి స్థానాలు దక్కించుకుంటున్నారు . సింగిల్ ఎంప్లాయ్ లు జీవితాంతం మూడవ , నాల్గవ క్యాటగిరీ స్థానాలకి పరిమితమవుతున్నారు . ఈ సారైనా సింగిల్ ఎంప్లాయ్ కి స్యాయం చేయాలి .ప్రిపరెన్స్ విభాగంలో మార్పులు చేయాలి ?
ప్రిపరెన్స్ విభాగంలో పాయింట్లు అనేవి కొంత పైరవీలకు , అక్రమాలకు అవకాశం ఉంటుంది . ఇలా జరగడం వల్ల కొంతమంది ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత కనబరుస్తున్నారు .
ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు ,
మొదటగా క్రమబద్ధీకరణ జరిపి , ఆతర్వాత బదిలీలు నిర్వహించాలి . డీఎసి 2018 అభ్యర్థులను నియమించాలి . కొత్త ప్రభుత్వం నూతన డీఎస్సీని ప్రకటించాలి . ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ కౌన్సిలింగ్ మంచిది . ప్రిఫరెన్స్ అనేది . అనవసర పాయింట్లు , ప్రత్యేక పాయింట్లుగా ఇవ్వకూడదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె . సురేష్ కుమార్ వెల్లడించారు . వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు సరైన మార్గం . మూడవ , సాల్గవ క్యాటగిరీల పారికి ప్రాధాన్యత ఇవ్వాలి . స్టేషన్ , టోటల్ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలి . 75 శాతం పిహెచ్ పారికి ప్రిపరెన్స్ లో ప్రాధాన్యత ఇవ్వాలని ఎఏ జిల్లా అధ్యక్షులు వై ధనుంజయరెడ్డి వెల్లడించారు . ఈ ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం ) సర్వీతో కానీ , రెండు సంవత్సరాల సర్వీసు గరి షంగా 8 సంవత్సరాల సర్వీసు అర్హత కల్పించాలి . కరోనా లా డాన్ కారణంగా వెబ్ కౌన్సిలిం ద్వారా బదిలీలు చేపట్టాలి . ఉపాధ్యాయులు ఫోన్ ద్వారానే అప్లయ్ చేసుకునే విధంగా సాఫ్టువేర్ను ఏర్పాటుచే ' యాలని ఎస్ జిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పూజారి లక్ష్మయ్య వెల్లడించారు . ఈ వేసవికాలంలో బదిలీలు నిర్వహించాలి . మొదట క్రమబద్దీకరణ జరగాలి , వెబ్ కౌన్సిలింగ్ ఉత్తమం , బదిలీలు సంవత్సరం మధ్యలో జరిగితే ఉపాధ్యాయులకు , విద్యార్థులకు తీవ్ర నష్టం అని బిటిపి జిల్లా అధ్యక్షులు డి రామశేషయ్య వెల్లడించారు .
0 Response to "Do teacher transfers happen!"
Post a Comment