E-KYC for ration cards
రేషన్ కార్డులకు ఈ-కేవైసీ
కుటుంబ సభ్యులందరికీ తప్పనిసరి
ప్రత్యేక యాప్ ద్వారా నమోదు
రెండు రోజుల్లో పూర్తికి ఆదేశాలు
Check your Ration Card Status
కుటుంబ సభ్యులందరికీ తప్పనిసరి
ప్రత్యేక యాప్ ద్వారా నమోదు
రెండు రోజుల్లో పూర్తికి ఆదేశాలు
- రాష్ట్ర ప్రభుత్వం గతంలోవున్న రేషన్ కార్డులస్థానే బియ్యం కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డులలోను డూప్లికేషన్ నివారించాలనే ఉద్దేశంతో కార్డు లోని ప్రతి సభ్యునికి ఈ-కేవైసీ తప్పని సరి చేసింది. .
- ఈ-కేవైసీ కోసం ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఇప్పటికే ఇందులో వారి వివరాలు నమోదయ్యాయి.
- కార్డులలోని సభ్యులు బయోమెట్రిక్ (వేలిముద్ర) వేయగానే వారి వివరాలు అందులో కనిపిస్తాయి.
- ఇంతకు ముందే కార్డులోని ఒక సభ్యునికి ఈ-కేవైసీ పూర్తయితే మిగతా సభ్యుల ఆధార్ నెంబర్లు తీసుకుని ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు.
- ఈ-కేవైసీ వేరే ఆధార్ నెంబర్తో చేసి ఉంటే ఇప్పుడు మార్చ డానికి సాధ్యం కాదని, అదే యాప్లో ఆధార్ నెంబర్ తప్పుగా నమోదైన విషయాన్ని తెలియజేయాలి.
- కుటుంబంలోని మహిళ పేరు మీదే రైస్కార్డు నమోదై ఉండాలి.
- అలాగై తేనే కేంద్ర ప్రభుత్వం అందజేసే లబ్ధి చేకూరుతుంది.
- ఒకవేళ బియ్యం కార్డు భర్త పేరున ఉంటే వారి భార్య పేరుకు మార్పుచేయాలి. ఒంటరి పురుషుడు కార్డు కలిగి ఉన్న సంద ర్భంలో తప్ప, మిగిలిన అన్నికార్డులలో ఆ కుటుంబంలోని మహిళల పేరు మీద కార్డులు మార్పు చేయాలి.
- ఇప్పటివరకు చాలామంది రెండు నుంచి మూడుచోట్ల రేషన్ కార్డులు తీసుకున్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ విధమైన డూప్లికేషన్ నివారించటానికి ఈ-కేవైసీ నమోదు ఉపయోగపడుతుంది.
- కార్డుదారుడు ఆ యాప్లో వివరాలు పొందు పరిచే సమ యంలో వేలిముద్ర వేయగానే వారి పూర్తి వివరాలతోపాటు వేరేచోట కార్డు ఉంటే వివ రాలు నమోదు చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు.
- 'బియ్యం కార్డులు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలి.
- వలంటీర్లు కార్డుదారుల ఇంటికి వచ్చి నమోదు చేస్తున్నారు. వారు వచ్చిన సమయానికి ఇంటిలో లేకపోతే వలంటీర్ల వద్దకు వెళ్లి చేయించుకోవాలి'
Check your Ration Card Status
0 Response to "E-KYC for ration cards"
Post a Comment