AP Cabinet Highlights
ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.
కేబినెట్ చర్చించిన అంశాలు:
రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.
కేబినెట్ చర్చించిన అంశాలు:
- 25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ
- జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు
- వైఎస్ఆర్ చేయూత పథకం అమలు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం
- మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ
- పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చ
- ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం, 2020 ను రూపొందించడంపై చర్చ
- పెట్టుబడిదారులు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం, అభివృద్ధి ,ప్రోత్సహించడంపై చర్చ
- రాష్ట్రం వెలుపలకు ఇంధన ఎగుమతి చేయడం, రాష్ట్ర డిస్కామ్ల ద్వారా విద్యుత్ సేకరణపై చర్చ
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (APRSDMPCL) ఏర్పాటుపై చర్చ
- గతంలో జలవనరులశాఖ ఇచ్చిన ఆదేశాలను ఆమోదంపై చర్చించిన మంత్రి వర్గం
- 40 వేల కోట్ల మూల ధన పెట్టుబడితో ప్రత్యేక సంస్ధను ఏర్పాటు చేయడంపై చర్చించిన మంత్రి వర్గం
- కడపజిల్లాల గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు పరిహారం అందించడంపై చర్చ
- కడప జిల్లాకు కొండపురం గ్రామానికి చెందిన ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు .145.94 కోట్లు చెల్లింపుపై చర్చ
- ఎపిఐఐసి లిమిటెడ్కు 2,000 కోట్లకు తాజా టర్మ్ లోన్ తీసుకోవడానికి అనుమతిపై చర్చ
- నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి పై మంత్రి వర్గంలో చర్చ
- డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ పై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా అభివృద్ది చేసే అంశంపై చర్చ ,
- కర్నూలు జిల్లా ప్యాపిలి లో 5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుపై చర్చ
- కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలం కొమ్మెమర్రి గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై చర్చ
- 9.55 కోట్ల తో ఈఏడాది నుంచి కళాశాల ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం చర్చ
0 Response to "AP Cabinet Highlights"
Post a Comment