Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Test: No longer do corona tests do the same, the new rule of the central government.

Corona Test: ఇకపై కరోనా టెస్టులు ఇలా చేయండి, కేంద్రం కొత్త రూల్.



  • కరోనా టెస్టులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
  • కరోనా టెస్టులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
  • కరోనా లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే RT-PCR విధానంలో మరోసారి తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం సూచించింది
  • ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారని, అయితే, అందులో నెగిటివ్ వస్తే RT-PCR టెస్టులు చేయడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్టు తెలిపింది.
  • జ్వరం, దగ్గు, శ్వాస సమస్య లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే మళ్లీ RT-PCR టెస్టులు చేయాలి.
  • ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ కేసుల్లో రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా RT-PCR టెస్టులు చేయాలి.
  • ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.
  • అలా చేయడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
  • కరోనా టెస్టుల్లో RT-PCR అనేది గోల్డ్ స్టాండర్డ్. దీన్ని గుర్తు పెట్టుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Test: No longer do corona tests do the same, the new rule of the central government."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0