Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Test: No longer do corona tests do the same, the new rule of the central government.

Corona Test: ఇకపై కరోనా టెస్టులు ఇలా చేయండి, కేంద్రం కొత్త రూల్.



  • కరోనా టెస్టులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
  • కరోనా టెస్టులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
  • కరోనా లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే RT-PCR విధానంలో మరోసారి తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం సూచించింది
  • ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారని, అయితే, అందులో నెగిటివ్ వస్తే RT-PCR టెస్టులు చేయడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్టు తెలిపింది.
  • జ్వరం, దగ్గు, శ్వాస సమస్య లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే మళ్లీ RT-PCR టెస్టులు చేయాలి.
  • ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ కేసుల్లో రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా RT-PCR టెస్టులు చేయాలి.
  • ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.
  • అలా చేయడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
  • కరోనా టెస్టుల్లో RT-PCR అనేది గోల్డ్ స్టాండర్డ్. దీన్ని గుర్తు పెట్టుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Test: No longer do corona tests do the same, the new rule of the central government."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0