AP POLYCET-2020 Entrance Test Results Eligible marks decreased
నేడు పాలిసెట్ ఫలితాలు
పాలిసెట్లో అర్హత మార్కుల తగ్గింపు
- పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
- ఓసీ, బీసీలకు ప్రస్తుతం 30 శాతం అర్హత మార్కులు ఉండగా దీన్ని 25 శాతానికి తగ్గించింది.
- ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఎంసెట్, ఈసెట్లలో 25 శాతమే అర్హత మార్కులు ఉండటంతో పాలిసెట్లోనూ ఈ మార్పు తీసుకొచ్చింది
- పాలిసెట్ ఫలితాలు
- ఏపీ పాలీసెట్ 2020: ఫలితాలు విడుదల
- ఆంధ్రప్రదేశ్ పాలీసెట్-2020 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్ పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు.
0 Response to "AP POLYCET-2020 Entrance Test Results Eligible marks decreased"
Post a Comment