SBI ATM New Rules
ఎస్బీఐ ఏటీఎం రూల్స్ మార్పు.. రూ.10,000 కంటే ఎక్కువ డ్రా చేయాలంటే
అనధికారిక ట్రాన్సాక్షన్లను తగ్గించేందుకు, కస్టమర్ల నగదుకు మరింత భద్రత కల్పించేందుకు ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది.
SBI కొత్తరూల్స్:
- ఎస్బీఐ ఏటీఎంలో రూ.10,000 అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవాలంటే వారికి ఓటీపీ వస్తుంది. ఒక రోజుల్లో ఆ ఓటీపీని వినియోగించి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
- అనధికారిక ట్రాన్సాక్షన్లను తగ్గించేందుకు, కస్టమర్ల నగదుకు మరింత భద్రత కల్పించేందుకు ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది.
- OTP ఎలా పనిచేస్తుంది?. సదరు కస్టమర్ బ్యాంక్లో నమోదు చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. ఏటీఎం స్క్రీన్ మీద ప్రత్యేకంగా OTP విండో కనిపిస్తుంది. అక్కడ OTP నమోదు చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.
- ఎస్బీఐ కస్టమర్ మరో బ్యాంక్ నుంచి రూ.10,000 అంతకంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేస్తున్నప్పుడు ఈ ఓటీపీ విధానం అమలవుతుంది.
0 Response to "SBI ATM New Rules"
Post a Comment