State Government announces activity on payment of 3 pending DAs due to government employees.
State Government announces activity on payment of 3 pending DAs due to government employees.
- ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
- ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
- 2018 జులై నాటి నుండి చెల్లించాల్సిన(3.144%) కరువు భత్యాన్ని 2021 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
- అది కూడా మూడు వాయిదా లలో చెల్లించాలని నిర్ణయం.
- పెండింగ్ లో ఉన్న రెండో కరువు భత్యం(4.716%) 2021 జులై జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
- పెండింగ్లో ఉన్న మూడో కరువు భత్యాన్ని(7.860%) 2022 జనవరి జీతాల నుంచి చెల్లించాలని నిర్ణయం.
- కరోనా కారణంగా వాయిదా వాయిదా వేసిన మార్చి ఏప్రిల్ నెల సగం జీతాలను ఐదు విడతల్లో చెల్లిస్తారు. మొదటి విడత ఈ నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారు.
- పెండింగులో ఉన్న 3 DA ల మంజూరు గురించి పత్రికా ప్రకటన.
0 Response to "State Government announces activity on payment of 3 pending DAs due to government employees."
Post a Comment