Vijayanagaram: Corona for 20 students in ZP school
విజయనగరం : జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా
- విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో ఉన్న ఓ జెడ్సీ హైస్కూల్ లో 20 విద్యార్దులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
- అయిదో సారి లాక్ డౌన్ లో ఉన్నత తరగతి విద్యార్దులకు చదువు చెప్పే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు అనుమతి ఇచ్చింది.
- అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఉన్నత తరగతులు అంటే 9,10 తరగతి విద్యార్దుల పాఠశాలలకు వెళుతుండటం..ఉపాధ్యాయులు కూడా స్కూళ్లకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు
- ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఆయా స్కూళ్లలో విద్యార్ధులకు కరోనా టెస్టులు చేయాలని సంబంధిత జిల్లావైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు ఇచ్చింది
- దీంతో రెండు రోజుల క్రితం అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంబంధిత పీహెచ్ సీల పరిధిలో ఉన్నత పాఠశాలలకు వస్తున్న విద్యార్దులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
- టెస్ట్ లలో 20 మంది విద్యార్ధులకు కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయ్యింది.
- దీంతో సదరు విద్యార్దులందరినీ ఇండ్లకే పరిమితం కావాలని..వైద్య అధికారులు సూచించారు.
0 Response to "Vijayanagaram: Corona for 20 students in ZP school"
Post a Comment