APPSC Group-I Mains Hall Tickets are Available
గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి
- డిసెంబరు 14 నుంచి 20 వరకూ గ్రూప్ -1 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
- వారం రోజులపాటు ఈ పరీక్షలు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతాయని పేర్కొంది.
- రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాదులోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.
- స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టిక్కెట్లను కమిషన్ వెబ్ సైట్లో నవంబరు 30 నుంచే అందుబాటులో ఉంచామని, ముందుగానే హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకుంటే మంచిదని చివరిలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని సూచించింది.
Please clarify of eligibility, I completed BSc with bot,zoo,chem and MSc with biochemistry, am I eligible PGT Chemistry in ap model school
ReplyDelete