Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Full Scholarship to study after Tent.

 టెన్త్ తర్వాత చదువుకు పూర్తి స్కాలర్ షిప్.

Full Scholarship to study after Tent.

దళిత విద్యార్థులకు వరం..

కేంద్ర కేబినెట్ నిర్ణయం..


 న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ : దళిత విద్యార్థులకు అందజేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకంలో భారీ మార్పులను కేంద్రం తీసుకొచ్చింది . ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతనసమావేశమైన ఆర్థిక వ్యవహారాలకేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది . ఈ నిర్ణయంతో రానున్న ఐదేళ్లలో 4 కోట్ల మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే వెసులుబాటు కలుగుతుం దని కేంద్రం పేర్కొంది . రూ . 59,048 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుండగా , ఇందులో 60 శాతం అంటే రూ . 35,534 లోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది . మిగతాది రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా జోడించాల్సి ఉంటుంది . 10 వ తరగతి పూర్తిచేసుకున్న దళిత విద్యార్ధులు లపై విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది . వారి విద్యాభ్యా సానికయ్యే వ్యయం పూర్తిగా స్కాలర్‌లో భరించేలా పథకం ఉందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది . అలాగే ఈ పథకాన్ని పూర్తిగా ఆన్లైన్ విధానంలో అమలు చేస్తామని , ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానానికి భిన్నంగా డైరెక్ట్ టెనిఫిట్ ట్రాన్సఫర్ ( డీబీటీ ) విధానంలో నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోకి స్కాలర్ షిప్ సొమ్ము జమచేసేలా మార్పులు తీసుకొచ్చినట్టు కేంద్రం వెల్లడించింది . 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Full Scholarship to study after Tent."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0