Notification for IIIT Admissions
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
- ఒంగోలు మరియు నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీ
- 4 నుంచి 11 వరకూ కౌన్సెలింగ్
4 నుంచి IIIT అడ్మిషన్ల కౌన్సెలింగ్ AP
RGUKT పరిధిలోని 4 IIIT ల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ JAN 4 నుంచి ప్రారంభంకానుంది . నూజివీడు , ఇడుపులపాయలోని క్యాంపస్ లో సమాంతరంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు . ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్ ప్రొ . గోపాలరాజు తెలిపారు . RGUKT - CET ర్యాంకుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ లో 4,400 సీట్లు భర్తీ చేస్తామన్నారు . ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిప్రవేషన్ స్కోరు కింద 0.4 మార్కులు అదనంగా కలిపి ర్యాంకులు
అడ్మిషన్ల షెడ్యూల్ ఇదీ
- ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 4 నుంచి 11వ తేదీ వరకూ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు రెండు బ్యాచ్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ జరుగుతుంది. అడ్మిషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జనరల్ మెరిట్ ర్యాంకు కేటాయించారు.
- మెరిట్ ర్యాంకు ప్రకారం ఆల్ కేటగిరీ విద్యార్థులు జనవరి 4న ఉదయం 8 గంటలకు 1 నుంచి 200 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 12 గంటలకు 201 నుంచి 400 ర్యాంకు వరకు హాజరుకావాలి.
- జవనరి 4న ఉదయం 8 గంటలకు 401 నుంచి 800 వరకు, మధ్యాహ్నం 12 గంటలకు 801 నుంచి 1200 వరకు...
- జవనరి 6న ఉదయం 8 గంటలకు 1,201 నుంచి 1,700 వరకు మధ్యాహ్నం 12 గంటలకు 1701 నుంచి 2000 వరకు..
- జవనరి 7వతేదీ ఉదయం 8గంటలకు 2001 నుంచి 2600 వరకు, మధ్యాహ్నం 12 గంటలకు 2601 నుంచి 3000 వరకు..
- జవనరి 8న ఉదయం 8గంటలకు 3001 నుంచి 3600వరకు, మధ్యాహ్నం 12గంటలకు 3601 నుంచి 4000 వరకు.
- జవనరి 9న అన్ని బీసీ కేటగిరీలు ఉదయం 8 గంటలకు 5000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 12 గంటలకు అన్ని బీసీఏ కేటగిరీ 5,001 నుంచి 7,000 ర్యాంకు వరకూ హాజరుకావాలి.
- జవనరి 10న ఉదయం 8 గంటలకు ఈడబ్య్లూఎస్ 4001 నుంచి 10వేలు ర్యాంకు వరకు మధ్యాహ్నం 12గంటలకు బీసీ-ిసీ కేటగిరీలు 5001 నుంచి 16వేల ర్యాంకు వరకు, బీసీ-ఈ 5001 నుంచి 11వేలు ర్యాంకు వరకు హాజరుకావాలి.
- జవనరి 11న ఉదయం 8 గంటలకు ఎస్సీ 4001 నుంచి 12వేల ర్యాంకు వరకు మధ్యాహ్నం 12గంటలకు ఎస్టీ కేటగిరీలు 4001 నుంచి 20వేలు ర్యాంకు వరకు హాజరుకావాలి.
కావాల్సిన సర్టిఫికెట్ల వివరాలు
- రిజర్వేషన్ కేటగిరీ కింద అడ్మిషన్ పొందగోరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలి.
- ఎన్సీసీ, స్పోర్ట్సు, పీహెచ్. సైనిక ఉద్యోగుల పిల్లలు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
- అడ్మిషన్లు కేవలం మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే లభిస్తాయి.
- అడ్మిషన్లకు ఎంపికైన జనరల్ అభ్యర్థులు రిజిస్ర్టేషన్ ఫీజు రూ.1,500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు అయితే కాషన్ డిపాజిట్గా రూ.1,000, అన్ని వర్గాల అభ్యర్థులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది.
0 Response to "Notification for IIIT Admissions"
Post a Comment