Vidyadan Scholarships for AP Students
ఏపీ విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్షిప్ లు
ఆంధ్రప్రదేశ్లోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) విద్యార్థులు విద్యాదాన్ స్కాలర్షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కుటుంబ ఆదాయం రూ.2లక్షలు మించని విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులు.
- దీంతోపాటు విద్యార్థులు 2020లో పదోతరగతి పాసై, తొమ్మిదో తరగతిలో 90 శాతం మార్కులు లేదా 9 సీజీపీఏ(వికలాంగులు 75 శాతం) సాధించి ఉండాలి.
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ లేదా డిప్లొమా కోర్సు చదువుతూ ఉండాలి.
- ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.6వేలు చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్ అందిస్తారు.
- ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు.. కోర్సును బట్టి ఏడాదికి రూ.10వేల నుంచి రూ.60వేల వరకు స్కాలర్ఫిప్ పొందవచ్చు.
- అర్హతలు, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల(డిసెంబర్) 31వ తేదీలోగా ఫౌండేషన్ వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి.
- వీరికి 2021 జనవరి 5 నుంచి 10వ తేదీ వరకు రాత/మౌఖిక ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: www.vidyadhan.org
0 Response to "Vidyadan Scholarships for AP Students"
Post a Comment