SBI Youth for India Fellowship 2021-22 – Apply Now
SBI Youth for India Fellowship 2021-22 – Apply Now
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) - ఎన్జీఓల సహకారంతో ‘ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్-2021 కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. నాయకత్వ లక్షణాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫెలోషిప్ ఖాళీలు: 100కు పైగా ఖాళీలున్నాయి.
ఫెలోషిప్ వ్యవధి: 13 నెలలు ఉంటుంది.
అంశం: రూరల్ డెవల్పమెంట్
స్టయిపెండ్:
నివాస ఖర్చుల కోసం నెలకు రూ.15,000
రవాణా ఖర్చుల కోసం నెలకు రూ.1,000
అలవెన్సుల కింద రూ.50,000
మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
ఎంపిక: ఈ ఫెలోషిప్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనాలిటీ అసెస్మెంట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2021
WEBSITE: https://www.sbi.co.in/
0 Response to "SBI Youth for India Fellowship 2021-22 – Apply Now"
Post a Comment