AP Electricity Charges
AP Electricity Charges ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ మేరకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సామాన్య ప్రజలపై భారం పడనుంది. కాగా తెలంగాణలో రెండు రోజుల క్రితమే విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.30యూనిట్ల వరకు యూనిట్ కు 45పైసలు. 31-75యూనిట్ల వరకు యూనిట్ కు 91పైసలు..76-125యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40పైసలు పెంచారు. 400యూనిట్ల పైన యూనిట్ కు రూ.9.75..126-225యూనిట్ల వరకు యూనిట్ కు రూ.6. 226-400యూనిట్ల వరకు యూనిట్ కి రూ.8.75..కేటగిరీలను రద్దు చేసి 6స్లాబ్ లను తీసుకొచ్చామని ఏపీఈఆర్సీ చైర్మన్ తెలిపారు. పెరిగిన విద్యుత్ టారిఫ్ ను విడుదల చేశారు ఎపిఈఆర్ సి ఛైర్మన్. 30యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.90.31-75యూనిట్ల వరకు యూనిట్ కు రూ.3.
విద్యుత్ ఛార్జీల పెంపు తర్వాత రేట్లు ఇలా
30 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.45 ఉంటే రూ.1.903
1-75 యూనిట్ల వరకు యూనిట్కు రూ.2.09ఉంటే రూ.3
76-125 యూనిట్ల వరకు యూనిటు రూ.3.10ఉంటే రూ.4.50
126-225 యూనిట్ల వరకు యూనిట్కు రూ.4.43ఉంటే రూ.6
226-400 యూనిట్ల వరకు యూనిట్కు రూ.7.50 ఉంటే రూ.8.75
400 యూనిట్లు దాటితే యూ.కు రూ.9.20 ఉంటే రూ.9.75
0 Response to "AP Electricity Charges"
Post a Comment