New RBI proposal
New RBI proposal : ఆర్బీఐ కొత్త ప్రతిపాదన .. బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లందరూ తెలుసుకోవాల్సిన విషయం.
ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించకుండా హాయిగా ఎన్ఈఎఫ్టీ(నెఫ్ట్) లావాదేవీలు (NEFT transactions ) నిర్వహిస్తున్నారా ?అయితే త్వరలోనే ఈ ఉచిత సర్వీసు ముగిసిపోవచ్చు.
నెఫ్ట్పై ప్రతిపాదిత ఛార్జీలు ఇలా..
- రూ.10 వేలు దాటితే రూ.2.5
- రూ.10 వేలు నుంచి రూ.1 లక్ష మధ్య రూ.5
- రూ.1 లక్ష - రూ.2 లక్షల మధ్య రూ.15
- For this postరూ.2 లక్షలు పైబడితే రూ.25
అయితే ప్రాసెసింగ్ ఫీజులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బ్యాంక్ ఖాతాదారులు గమనించాలి. ఈ ప్రతిపాదనలపై సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. వారి నుంచి వచ్చే స్పందనలను బట్టి తుది నిర్ణయం ఖరారయ్యే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కాగా ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే బ్యాంకులపై పనిభారం పెరిగే అవకాశం ఉంటుంది. అదనపు వ్యయంతోపాటు బ్రాంచుల్లో సిబ్బంది పని సమయం కూడా పెరిగే సూచనలున్నాయి
0 Response to "New RBI proposal "
Post a Comment