AP Group - II New Syllabus
AP Group 2 New Syllabus : ఏపీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్ష విధానంలో మర్పులు . ఇకపై ఎలా ఉండబోతుందంటే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏపీపీఎస్సీ గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువరించింది.
APPSC గ్రూప్-2 పరీక్ష విధానం, సిలబస్ ఇలా.
- ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. సిలబస్..జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
- మెయిన్స్ పేపర్-1 పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. సిలబస్.. ఏపీ చరిత్ర, భారత రాజ్యాంగం
- మెయిన్స్ పేపరు-2 పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. సిలబస్.. ఆంధ్రప్రదేశ్, భారత ఆర్థిక పరిస్థితి, సైన్స్ అండ్ టెక్నాలజీ
0 Response to "AP Group - II New Syllabus"
Post a Comment