Note to AP students One week extension of full day classes
AP విద్యార్థులకు గమనిక ఒంటి పూట బడులు మరో వారం పొడిగింపు
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బోధన సమయం,
ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ,
ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది.
Download Proceeding Copy
0 Response to "Note to AP students One week extension of full day classes"
Post a Comment