Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rice without worms If this one thing is to be put in it ..

 బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక్క వస్తువు అందులో వేయండి..

పురుగులు లేని బియ్యం ఈ ఒక్క వస్తువు అందులో వేయాలంటే..

Rice Bugs Remedy: బియ్యం నిల్వ చేసి పెట్టుకున్నప్పుడు నల్లని పురుగులు పడతాయి. నుండి చికాకు అనిపిస్తుంది. వండడానికి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే మన బామ్మల కాలం నాటి నుంచి కూడా ఇంట్లో బియ్యం నిల్వ చేసుకునే పద్ధతి ఉంది.

అయితే అప్పటి కాలం నాటి చిట్కాలు కూడా ఉన్నాయి. నుండి పురుగును వదిలించుకోవచ్చు.

మన దేశంలో బియ్యం రేటు రాను రాను పెరిగిపోతుంది. ఇది ఎంతో ఆవశ్యకమైంది ఎందుకంటే ఎక్కువ శాతం మంది మనదేశంలో రైస్ తింటారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం పై ఆధారపడి ఉంటారు. అయితే ఈ బియ్యాన్ని ఎక్కువ శాతం వరకు చాలామంది ఇళ్లలో నిల్వచేసి పెట్టుకుంటారు. కానీ ఒక్కోసారి బియ్యం పురుగు పడుతుంది. దానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గాలి వెళ్లడం వల్ల బియ్యానికి పురుగు పడుతుంది. అయితే డబ్బాలో నిలువ చేసుకున్నప్పుడు లేదా బ్యాగుల్లో నిలువ చేసుకున్నప్పుడు బియ్యానికి పురుగు పట్టకుండా కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే వాటిని త్వరగా పాటిస్తే వదిలించుకోవచ్చు. బియ్యం పాడవ్వకుండా ఉంటుంది. మీ జేబుకు చిల్లు పడదు.

బియ్యం నిల్వ డబ్బాలలో లవంగాలు వేసి పెట్టాలి. బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. లవంగంలో ఉండే అరోమ వల్ల అవి పారిపోతాయి. పురుగు లవంగం నుంచి వచ్చే ఆ సువాసన పట్టకుండా పారిపోతాయి. వాటికి ఇబ్బందికరంగా మారుతుంది. బియ్యం చేసినప్పుడే అందులో ఈ లవంగాలు కూడా వేయాలి.

ఇవి కాకుండా బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలు లేదా సంచుల్లో పసుపు కొమ్ములు కూడా వేయటం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. మనకు పసుపు రంగులో ఉంటాయి బ్యాక్టీరియల్ గుణాలు. పసుపు అయితే డబ్బాల్లో కూడా ఈ కొమ్ములు ఒక ఐదు వేయడం వల్ల ఆ పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.

వేప ఇది కూడా ఎఫెక్టివ్ రెమిడిగా పనిచేస్తుంది. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే వేప వేసి పెట్టాలి. డబ్బాలో నిలువ చేసినప్పుడు అప్పుడప్పుడు ఎండలో బియ్యం ఆరబెట్టాలి. ఆ తర్వాత డబ్బాలో బియ్యం నిల్వ చేసుకున్నప్పుడు ఎండిన వేపాకు పొడి ఆకులను కూడా వేయాలి. చేరకుండా ఉంటాయి.

బియ్యం పురుగు పట్టకుండా కాపాడే మరో ఎఫెక్టివ్ రెమిడి ఎండుమిర్చి. ఇది అందరి ఇళ్లలో ఉంటుంది మన బామ్మల కాలం నాటి నుండి ఈ టిప్ ఫాలో అవుతున్నారు. ఎండుమిర్చి నుంచి ఘాటు వాసన వస్తుంది. బియ్యం నిల్వ చేసిన డబ్బా లేదో సంచుల్లో ఈ ఎండుమిర్చి వేయాలి. ఇది పప్పులు లేదా పిండిలో కూడా వేసుకోవడం వల్ల అవి పాడవకుండా ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంటాయి.

ఇవి మాత్రమే కాదు బోరిక్ యాసిడ్ కూడా మంచి ఎఫెక్టీవ్ రెమిడీ. ఒక మంచి గుడ్డలో బోరిక్ యాసిడ్ చిన్న చిన్న మూటల్లో కట్టి మీరు నిల్వ చేసుకున్న బియ్యం లేదా డబ్బాలో వేసుకొని పెట్టడం వల్ల కూడా పురుగు చేరకుండా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇక కొంతమంది బీయ్యంలో పురుగు చేరకుండా మ్యాచ్ స్టిక్స్ కూడా ఉపయోగించారు. వీటిని కంట్లో వేసి పెట్టడం వల్ల ఇందులోనే సల్ఫర్ వాసనకు పురుగులు పారిపోతాయి.

బియ్యం డబ్బాలో పురుగు ఉంచకుండా ఉండడానికి ఆ వెల్లుల్లి వేసి ఉంచాలి. ఈ ఘాటైన వాసన కూడా పురుగుచేరదు. బియ్యంలో మాయిశ్చర్ నిల్వ కూడా ఉండదు ఈ చిట్కాలు ఉపయోగించి బియ్యంలో పురుగు చేయకుండా కాపాడవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rice without worms If this one thing is to be put in it .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0