Do not use cell in classrooms Kakinada RJD contingency checks in schools
Cell phones should be banned in schools because they distract students, allow cheating in Schools, and they can be dangerous. Cell phones distract students in school. ... Also if it goes off in class it can cause the teacher to stop teaching and have everyones attention on that cell phone (Armstrong).
పాఠశాలల్లో సెల్ఫోన్లను నిషేధించాలి ఎందుకంటే అవి విద్యార్థుల దృష్టిని మరల్చడం, పాఠశాలల్లో మోసం చేయడానికి అనుమతించడం మరియు అవి ప్రమాదకరమైనవి. సెల్ ఫోన్లు పాఠశాలలోని విద్యార్థులను పరధ్యానం చేస్తాయి. ... అలాగే అది తరగతిలో నిలిచిపోతే అది గురువు బోధనను ఆపివేస్తుంది మరియు ఆ సెల్ ఫోన్ (ఆర్మ్స్ట్రాంగ్) పై అందరి దృష్టిని కలిగి ఉంటుంది.
: మొబైల్ ఫోన్ల వాడకాన్ని తీవ్రంగా గమనించడం
తరగతి గదులు
ఉపాధ్యాయులచే, పాఠశాల విద్యా విభాగం అటువంటి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది
ఉపాధ్యాయులు
ముందస్తు నోటీసు లేకుండా. తరగతుల సమయంలో ఏ ఉపాధ్యాయుడు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆన్ చేయకుండా ఉండేలా అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను (డిఇఓ) ఆదేశించారు.
తరగతి లోపల తమ ఉపాధ్యాయుడు తమ ఫోన్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే చర్యలు తీసుకునే అధికారాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఇచ్చారు. మండల్ విద్యాశాఖాధికారులు కూడా ఆశ్చర్యకరమైన తనిఖీలు చేయాలని ఆదేశించారు
తరగతి గదుల్లో సెల్ వాడొద్దు* పాఠశాలల్లో కాకినాడ ఆర్జేడీ ఆకస్మిక తనిఖీలు*
పాఠశాల విద్యాశాఖ
- ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (కాకినాడ ఆర్జేడీ) ఆర్.నరసిం
- హారావు మంగళవారం నగరంలోని వివిధ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
- ▪ ఇ హాజరు, టీచర్ డైరీ, పార్యప్రణాళిక, టీఎల్ఎం, డిజిటల్
- క్లాస్ రూమ్, వర్చువల్ క్లాస్ రూమ్ లో, మధ్యాహ్న భోజనపథకం
- ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.
▪పాఠశాలలో రిజిస్టర్లు
- తనిఖీ చేసి లోటుపాట్లను సరి చేసుకోవాలి ఆదేశించారు. పాఠశాల
- పని వేళలు తరగతి గదుల్లో టీచర్లు సెల్ ఫోన్లు వినియోగించరాదన్నారు.
- టీచర్లందరూ తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సిందే నేను స్పష్టం చేశారు. పార్యప్రణాలిక, టీఎల్ఎంలతోనే బోధన జరగాలని సూచించారు.
- విద్యాశాఖ నిర్దేశించిన టైంటేబుల్ ప్రకారం డీసీఆర్, వీసీఆర్లలో ఆన్లైన్ విధానం
- ద్వారా విద్యార్థులకు బోధన జరగాలని కోరారు. మధ్యాహ్న భోజన పధకం, ఆహార పదార్థాల నాణ్యత మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. భోజన పథకం రిజిస్టర్ సక్రమ పద్ధతులు నిర్వహించాలి
- అన్నారు.
- ఇకమీదట జిల్లాలో పాఠశాల ఆకస్మిక సందర్శన చేస్తానని,
- తనిఖీ సమయంలో ఏవైనా లోటుపాట్లు గమనిస్తే సంబంధిత బాధ్యు
- లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ఆర్జేడీ. వెంట ఏలూరు డీవై ఈ వో డి.ఉదయకుమార్, కెఎల్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.
పూప్ఈఈ
0 Response to "Do not use cell in classrooms Kakinada RJD contingency checks in schools "
Post a Comment