Posting within the own zone for Secretariat employees.
సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలోనే పోస్టింగ్.
“ సచివాలయ ' ఉద్యోగులకు విధివిధానాలు ఖరారు .
మూడు ప్రాంతాలను ఎంచుకునే అవకాశం.
గ్రామ , వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమి ంచాలని నిర్ణయించింది . ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా . . జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు . పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించబోతోంది . సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల ( డీఎస్సీ ) ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇస్తారు . ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది . దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది , కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకుఆదివారం ఆదేశాలు జారీ చేశారు . ఉద్యోగులు పోస్టింగ్ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్పీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు . వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు . వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇస్తారు . ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు , మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు .
“ సచివాలయ ' ఉద్యోగులకు విధివిధానాలు ఖరారు .
మూడు ప్రాంతాలను ఎంచుకునే అవకాశం.
గ్రామ , వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమి ంచాలని నిర్ణయించింది . ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా . . జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు . పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించబోతోంది . సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల ( డీఎస్సీ ) ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇస్తారు . ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది . దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది , కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకుఆదివారం ఆదేశాలు జారీ చేశారు . ఉద్యోగులు పోస్టింగ్ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్పీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు . వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు . వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇస్తారు . ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు , మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు .
ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు.
గ్రామ , వార్డు సచివాలయ రాతపరీక్ష ఫలితాల అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 30వ తేదీన ( సోమవారం ) జిల్లా కేంద్రాల్లో అపాయింటిమెంట్ లెటర్లు అందజేస్తారు . విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు . జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు అపాయింటిమెంట్ లెటర్లు అందజేస్తారు . అపాయింటమెంట్ లెటర్ అంటే అభ్యర్ధి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని , సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్ ఆర్డర్లో తెలియజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు .
0 Response to "Posting within the own zone for Secretariat employees."
Post a Comment