The government that has come forward to prevent pediatric vision impairments.
- చిన్నారుల దృష్టి లోపాలు నివారించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం .
- అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగుకు శ్రీకారం .
- ఫేజ్ - 1లో 4 . 80 లక్షల మంది విద్యార్థులకు కంటి వైద్యపరీక్షలు , కళ్లజోళ్ల పంపిణీ.
- 2020 ఫిబ్రవరి నుంచి కోటి మంది పెద్దలకు కూడా కంటి వరీక్షలు ప్రతి ఆరు నెలలు చొప్పున 2022 నాటికి 2 కోట్ల మందికి కంటి వెలుగు లక్ష్యం .
- మొదటి దశలో ఉపాధ్యా యులు , ఏఎన్ఎంలు , ఆశావర్కర్ల పర్యవేక్షణ
దృష్టి లోపాలున్న పిల్లలను గుర్తించటం ఎలా . . ? మండలంలో కాంప్లెక్స్ స్థాయిలోని పాఠశాలల్లో విద్యార్థులను అబర్ 10 సుంచి 15వ తేదీ వరకు పాఠశాల ఆవరణలలోనే విద్యార్థుల కళ్లల్లో ఉన్న లోపాలను గుర్తిస్తారు . దానికి గాను జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారు అందజేసిన సామగ్రితో విద్యార్థులను పరీక్షిస్తారు . పరీక్షించే ముందు విద్యార్థి కుటితో చూడాలన్న ఆబ్జెక్టివ్ వార్డుపై ఉన్న అక్షరాలకు , విద్యార్థి కూర్చున్న ప్రదేశానికి మధ్య 10 అడుగుల దూరం లేక 3 మీటర్లు ఉండేలా చూసుకోవాలి , విద్యార్థి గారు మీదున్న అక్షరాలను గుర్తించే విధానాన్ని బట్టి దృష్టిలోపాన్ని నమోదు చేయా అనీ ఉంటుంది . ఈ సమయంలో మొదట తడి కన్నును , తర్వాత రెండో కన్నును పరీక్షించాలి . ఒక కన్నును పరీక్షించే సమయంలో రెండో కస్సును అరచేతితో మూయాలి . రెండోదశలో టార్చ్ లైటితో 45 డిగ్రీల కోణంలో కంటిపై ఒక వైపు నుంచి లైటింగ్గు ఫోకస్ చేయాలి . ఆప్పుడు కంటి లోపల కార్నియా , ప్యూపిల్ నిర్మాణాలను టీచర్ నిశితంగా పరిశీలించాలి . కుటి లోవుల సల్లని పొర ( ప్యూపిల్ ) లో తెల్లని పొరలు , శబ్దాలు ఉన్నా , కార్నియాకు వెలువల మచ్చలు ఉన్నా , కంటి నుంచి నీరు కారుతున్నా , మెల్లకన్ను ఉన్నా ఇలాంటివి ఇతర సమస్యలు ఏవి ఉన్నా అవి ఏ కంటిలో ఉన్నయో స్పష్టంగా రికార్డుల్లో నమోదు చేయవలసి ఉంటుంది . సాధారణ కన్నుకు , అనార్మల్ ఐ కు ఉన్న మధ్య తేడాలను గుర్తించే విధంగా టీచర్లు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు . ఫేజ్ - 1లో 4 . 80 లక్షల మంది విద్యార్థులే లక్ష్యం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని మండలాలలో పాఠశాలల స్కూలు కాంప్లెక్స్ స్థాయిలో కుటి వెలుగులు కార్యక్రమంలో కళ్లను పరీక్షించేందుకు విద్యార్థులను జిల్లా ఆంధత్వ నివార - నా సంస్లే , విద్యాశాఖ సహకారంతో గుర్తించారు . .
పిల్లలు చదివేసమయంలో సమస్యలను ఎదుర్కొంటున్నా రా ! కంటిచూపు లోపంతో బాధపడుతున్నారా ?మెల్ల కన్ను , శుక్లమ్ , రేచీకటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా . పనుల ఒత్తిడి లో పిల్లల కంటిచూపుపై తల్లిదండ్రులు సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నా రా . . ! ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది . కంటి జబ్బల తో బాధపడే ప్రతి ఒక్కరికీ వైద్యంతో పాటు అవసరమైన వారికి కy జోకు పంపిణీ చేసి ఇంటింటా వెలుగులు నింపనుంది . అక్టోబర్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్ర మానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ఆ రోజు సంచి ప్రతి పాఠశాలలో 1 నుంచి 10వ తర గతి వరకు చదువుతున్న 4 . 80 లక్షల మంది విద్యార్థుల కళ్లను పరీక్షించనుంది . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలనే తేడా లేకుండా ప్రతి పాఠశాలలోని విద్యార్థులను మైస్సార్ కంటి వెలుగులో పరీక్షితను న్నారు . దానిలో భాగంగా సెప్టెంబర్ 26వ తేదీన జిల్లా వ్యాప్తంగాటీచర్లు , ఏఎన్ఎంలు , ఆశావర్కర్లకు నియోజకవర్గాల స్థాయిలో ప్రాథమికంగా కంటివైద్యంపై నిర్ధారించాలన్న అంశాలపై వైఎస్సార్ కుటి వెలుగుపై శిక్షణ ఇచ్చింది .
ఫేజ్ - 2లో కంటివైద్యం కళ్లజోళ్ల పంపిణీ
వైస్సార్ కంటివెలుగు ఫేజ్ - 2 క్రమం నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 పరకు 50 వనిదినాల పాటు జరుగు తంది . ఫేజ్ ధ్యాయుల సహకారంతో దృష్టి లోపాలున్న విద్యార్థులను . వైద్యం కొరకు రిఫర్ చేసిన వారిని ప్రభుత్వం నియమించిన కుటి వైద్య నిపుణులచే కళ్లకు వైద్యం చేయిస్తారు . దృష్టి లోపాన్ని బట్టి అవస రాన్ని బట్టి వీహెచ్ సీలకు అనుబంధంగా లేక కాంప్లెక్స్ స్థాయిలో విద్యార్థుల వద్దకు కళ్లజోళ్ల అందిస్తారు .
పెద్దలకు ఇలా . .
వైఎస్సార్ కుటి వెలుగు ఫేజ్ - 1 , 2 విద్యార్థుల కార్యక్రమం పూర్తయిన తర్వాత రెండో దశ లో దాదాపు 2 కోట్ల మంది పెద్దకు మైస్సాక్కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు . 2010 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 6 నెలలు పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది పెద్దకు కంటి వైద్యపరీక్షలు , మందులు , కళ్లజోళ్లను అందిస్తారు . ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి లెక్కన 2022 నాటికి మొత్తం 2 కోట్ల మంది లక్ష్యంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించనుంది . ఇలా ఫేజ్ - 1లో విద్యార్థులతో నిర్వహించే మైస్సార్ కుటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఈపాందించిన ' ఈట . కుటజూర్చి ఇజె . జీ 4 ' వెబ్ సైట్లో నమోదు చేయనున్నారు . ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తాత్కాలిక నియా మకు పేరూ దాదాపు 400 మంది కంటి వైద్య నిపుణులను ప్రభుత్వంక్రూట్ చేసుకోనుంది . కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రభుత్వంతో పాటు ఎలివీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ , శంకర్ నేత్రాలయ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం కానున్నాయని అధికారులు నన్నాడు .
జిల్లా మొత్తం మీద 4 . 83 లక్షల మందికి పరీక్షలు
వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లాలోని 18 లక్షల మంది విద్యార్థులకు తొలిదశలో పరీక్షలు నిర్వహించనున్నారు . స్కూలు సైన్స్ స్థాయిలో విద్యార్థులను గుర్తించాం . దృష్టిలోపాలున్న విద్యార్థులను
గుర్తించిన తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి 50 రోజుల పాటు కుటి వైద్య పరీక్షలు , కళ్లజోళ్లను పంపిణీ చేస్తారు . 2010 నుంచి 202 మద్య దాదాపు 2 కోట్ల మంది పెద్దలకు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు .
నియోజకవర్గాల వారీగా పరీక్షించనున్న విద్యార్థుల సంఖ్య
నియోజకవర్గం పరీక్షించనున్న విద్యార్థులు సంతనూతలపాడు. 35 , 684
అద్దంకి 37 , 282
చీరాల. 32 , 527
దర్శి 31 , 054
గిద్దలూరు 46 , 585
కందుకూరు. 34 , 789
కనిగిరి. 40 , 045
కొండెపి 35 , 116
మార్కాపురం. 45 , 716
ఒంగోలు. 47 , 465
పర్చురు 36,006
యర్రగొండపాలెం 44,073
మొత్తం ( 12 నియోజకవర్గాలు ) 4 , 80 , 045
0 Response to "The government that has come forward to prevent pediatric vision impairments."
Post a Comment