The government has issued orders transferring 18 IASs in Andhra Pradesh.
The government has issued orders transferring 18 IASs in Andhra Pradesh.
ఏపీలో 18 మంది ఐఏఎస్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
ఏపీలో 18 మంది ఐఏఎస్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
బదిలీ అయిన ఐఏఎస్ ల వివరాలు ఇలా..
- హౌసింగ్ ముఖ్య కార్యదర్శిగా అజయ్జైన్
- మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్గా శారదాదేవి
- ఏపీ ఫైబర్నెట్ ఎండీగా సుమిత్కుమార్
- పరిశ్రమలు, పెట్టుబడులశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే
- జి.అనంతరాముని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
- ఏపీటీఎస్ ఎండీగా నందకిషోర్
- స్టాంప్స్, రిజిస్ట్రేషన్శాఖ కమిషనర్, ఐజీగా సిద్ధార్థ జైన్
- ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డి.వాసుదేవరెడ్డి కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్గా జి.రేఖారాణి
- గిడ్డంగుల కార్పొరేషన్ వీసీ, ఎండీగా భానుప్రకాష్
- ఏపీ మినరల్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా మధుసూదన్రెడ్డి
- గిరిజన సహకారసంస్థ వీసీ, ఎండీగా పి.ఎ.శోభ
- ఆయుష్ కమిషనర్గా పి.ఉషాకుమారి
- సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా చెరుకూరి శ్రీధర్
- రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్గా అభిజిత్ కిషోర్
- ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్గా రామకృష్ణ*
- పట్టణ ఆర్థిక, మౌలిక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా చంద్రమోహన్రెడ్డి
- పునరావాస ప్రత్యేక కమిషనర్గా బాబూరావునాయుడు
0 Response to "The government has issued orders transferring 18 IASs in Andhra Pradesh."
Post a Comment