Grama Sachivalayam Orders for assigning places for those who do not come to counseling
30 రోజుల్లో విధుల్లోకి . .
సచివాలయ అభ్యర్థులకు గడువు నిర్దేశం కౌన్సెలింగ్ కు రానివారికి ప్రదేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
సచివాలయ ఉద్యోగాలకు ఎంపి కైన అభ్యర్థులకు ప్రదేశాలు కేటాయించేందుకు శాఖల్లో కసరత్తు ప్రారంభమైంది . ఇప్పటికే ప్రదేశాలు కేటాయించిన శాఖల్లో అభ్యర్థులు విధుల్లో చేరేందుకు ( పోస్టింగ్ ఆర్డరు అందుకున్న తేదీ నుంచి ) 30 రోజులు గడువు నిర్దేశించారు . అప్పటికీ విధుల్లో చేరని వారి స్థానాలను ఖాళీలుగా పరిగణిస్తామని అధికారులు వెల్లడిం చారు . ప్రదేశాలు ఎంపిక చేసుకునేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ కు హాజరుకాని వారికి ప్రదేశాలను సూచిస్తూ అభ్యర్థులు సమాచారమందించే చర్యలు తీసుకు న్నారు .
ఉద్యోగాలకు ఎంపికైన వారికి శాఖల వారీగా ప్రదేశాలు కేటాయింపు జరు గుతోంది . ఒకటి రెండు శాఖల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేసి , ఇప్పటికే ప్రదేశాలు కేటాయించారు . కొన్ని శాఖల్లో కౌన్సెలింగ్ విషయమై జాప్యం చోటుచేసుకుం టోంది . విజయనగరం ఉత్సవాలు , శ్రీపైడితల్లి అమ్మవారి పండగ నేపథ్యంలో శాఖలు వారీగా బాధ్యతలు రావడంతో కొంత సమయం పట్టనుందని ఆయావ ర్గాలు బదులిస్తున్నాయి . దీంతో నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది . పంచాయతీశాఖలో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయి అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు . కౌన్సెలింగ్ కు రానివారికి ప్రదేశాలు సూచిస్తూ ఉత్తర్వులను అందజేస్తామని డీపీవో బి . సత్యనారాయణ తెలి పారు . సాంఘికసంక్షేమశాఖ ద్వారా గ్రామ సంక్షేమ , విద్య సహాయకుల పోస్టుకు సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ కు 450 మంది హాజరయ్యారు . వీరికి రెండో రోజుల్లో ప్రదేశాలను సూచిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు . ఈ కౌన్సెలింగ్ విధానమే కావాలని . . . : నియామకపత్రాలు అందుకున్న వారంతా శాఖల్లో రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మాన్యువల్ గా మూడు ప్రదేశా లను సూచించారు . ఈ నేపథ్యంలో కొందరు అవగాహనలేమితో ప్రదేశాలను పొందుపర్చడం జరిగింది . ఆయా ప్రదేశాలనే కేటాయిస్తారా ? పంచాయతీశాఖ తర హాలో కౌన్సెలింగ్ నిర్వహించే విషయంలో సందిగ్ధం నెలకొంది . ఆన్లైన్ విధా నంలో ప్రదేశాలను కేటాయించాలన్న డిమాండను అభ్యర్థులు లేవనెత్తుతున్నారు . అధికారులు దీనిని సమర్థిస్తున్నారు . మాన్యువల్ విధానంలో సిఫార్సులు వచ్చే అవకాశమున్నందున ఆన్లైన్ లోనే నిర్వహించే విషయమై యోచిస్తున్నారు . కలె క్టర్ ఎం . హరిజవహర్లాల్ సెలవులో ఉన్నందున ఆయన వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లు కొందరు అధికారులు న్యూ స్టుడే దృష్టికి తీసుకొచ్చారు .
సచివాలయ అభ్యర్థులకు గడువు నిర్దేశం కౌన్సెలింగ్ కు రానివారికి ప్రదేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
సచివాలయ ఉద్యోగాలకు ఎంపి కైన అభ్యర్థులకు ప్రదేశాలు కేటాయించేందుకు శాఖల్లో కసరత్తు ప్రారంభమైంది . ఇప్పటికే ప్రదేశాలు కేటాయించిన శాఖల్లో అభ్యర్థులు విధుల్లో చేరేందుకు ( పోస్టింగ్ ఆర్డరు అందుకున్న తేదీ నుంచి ) 30 రోజులు గడువు నిర్దేశించారు . అప్పటికీ విధుల్లో చేరని వారి స్థానాలను ఖాళీలుగా పరిగణిస్తామని అధికారులు వెల్లడిం చారు . ప్రదేశాలు ఎంపిక చేసుకునేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ కు హాజరుకాని వారికి ప్రదేశాలను సూచిస్తూ అభ్యర్థులు సమాచారమందించే చర్యలు తీసుకు న్నారు .
ఉద్యోగాలకు ఎంపికైన వారికి శాఖల వారీగా ప్రదేశాలు కేటాయింపు జరు గుతోంది . ఒకటి రెండు శాఖల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేసి , ఇప్పటికే ప్రదేశాలు కేటాయించారు . కొన్ని శాఖల్లో కౌన్సెలింగ్ విషయమై జాప్యం చోటుచేసుకుం టోంది . విజయనగరం ఉత్సవాలు , శ్రీపైడితల్లి అమ్మవారి పండగ నేపథ్యంలో శాఖలు వారీగా బాధ్యతలు రావడంతో కొంత సమయం పట్టనుందని ఆయావ ర్గాలు బదులిస్తున్నాయి . దీంతో నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది . పంచాయతీశాఖలో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయి అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు . కౌన్సెలింగ్ కు రానివారికి ప్రదేశాలు సూచిస్తూ ఉత్తర్వులను అందజేస్తామని డీపీవో బి . సత్యనారాయణ తెలి పారు . సాంఘికసంక్షేమశాఖ ద్వారా గ్రామ సంక్షేమ , విద్య సహాయకుల పోస్టుకు సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ కు 450 మంది హాజరయ్యారు . వీరికి రెండో రోజుల్లో ప్రదేశాలను సూచిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు . ఈ కౌన్సెలింగ్ విధానమే కావాలని . . . : నియామకపత్రాలు అందుకున్న వారంతా శాఖల్లో రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మాన్యువల్ గా మూడు ప్రదేశా లను సూచించారు . ఈ నేపథ్యంలో కొందరు అవగాహనలేమితో ప్రదేశాలను పొందుపర్చడం జరిగింది . ఆయా ప్రదేశాలనే కేటాయిస్తారా ? పంచాయతీశాఖ తర హాలో కౌన్సెలింగ్ నిర్వహించే విషయంలో సందిగ్ధం నెలకొంది . ఆన్లైన్ విధా నంలో ప్రదేశాలను కేటాయించాలన్న డిమాండను అభ్యర్థులు లేవనెత్తుతున్నారు . అధికారులు దీనిని సమర్థిస్తున్నారు . మాన్యువల్ విధానంలో సిఫార్సులు వచ్చే అవకాశమున్నందున ఆన్లైన్ లోనే నిర్వహించే విషయమై యోచిస్తున్నారు . కలె క్టర్ ఎం . హరిజవహర్లాల్ సెలవులో ఉన్నందున ఆయన వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లు కొందరు అధికారులు న్యూ స్టుడే దృష్టికి తీసుకొచ్చారు .
0 Response to "Grama Sachivalayam Orders for assigning places for those who do not come to counseling"
Post a Comment