Inter merger in school education
పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం
మధ్యంతర నివేదిక సిద్ధం చేసిన బాలకృష్ణన్ కమిటీ
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ( ఎల్ కేజీ , యూకేజీ ) ప్రారంభించాలని విద్యాశాఖలో సంస్కరణల కమిటీ సూచించింది .
వచ్చే విద్యా సంవ త్సరం నుంచి కే12 విద్యా విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది . ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలకృష్ణన్ కమిటీ మధ్యంతర నివేది కను సిద్ధం చేసింది . మంగళవారం ప్రభుత్వా నికి ఈ నివేదికను అందజేయనున్నారు .
నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో in కే12 ( కిండర్ గార్టెన్ నుంచి ఇంటర్ వరకు ) విద్యావిధానం | * ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో - విలీనం చేయాలి . ఇంటర్ బోర్డును పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల విభాగంలో కలపాలి . * ప్రాథమిక పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్య ( ఎల్కేజీ , యూకేజీ ) అమలు చేయాలి * అంగన్వాడీలతో కలిసి 10వేల పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలను సిద్ధం చేయాలి * ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో 50 % నేరుగా , మరో 50 % పదోన్నతుల ద్వా రా భర్తీ చేయాలి . * జిల్లా నుంచి కమిషనరేట్ కు ఒకే లైన్ విధానం ఉండాలి . ఇప్పటికే దీనిపై పార శాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది . ఇందులో భాగంగానే జిల్లా విద్యాధి కారుల ( డీఈవో ) పోస్టులను సంయుక్త సంచాలకులు ( జేడీ ) గా మార్చనున్నారు . జిల్లా నుంచి కాలి . ఇప్పటికి చేపట్టింది . .చాలామంది ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి . వారికి మెరుగైన శిక్షణ అందించాలి . ఉపాధ్యాయ విద్యా సంస్థలను మరింత బలో పేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి . * డిజిటల్ సాంకేతికత పై ఎక్కువ మొత్తంలో వెచ్చించాలి . * 29 % పాఠశాలల్లో 49 మందిలోపు పిల్లలు ఉన్నారు . * మొత్తం విద్యార్థుల్లో 43 % మంది ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారు .
మధ్యంతర నివేదిక సిద్ధం చేసిన బాలకృష్ణన్ కమిటీ
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ( ఎల్ కేజీ , యూకేజీ ) ప్రారంభించాలని విద్యాశాఖలో సంస్కరణల కమిటీ సూచించింది .
వచ్చే విద్యా సంవ త్సరం నుంచి కే12 విద్యా విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది . ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలకృష్ణన్ కమిటీ మధ్యంతర నివేది కను సిద్ధం చేసింది . మంగళవారం ప్రభుత్వా నికి ఈ నివేదికను అందజేయనున్నారు .
పాఠశాల విద్యలో సిఫార్సులు
వచ్చే విద్యా సంవత్సరం ( 2021 - 22 )నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో in కే12 ( కిండర్ గార్టెన్ నుంచి ఇంటర్ వరకు ) విద్యావిధానం | * ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో - విలీనం చేయాలి . ఇంటర్ బోర్డును పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల విభాగంలో కలపాలి . * ప్రాథమిక పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్య ( ఎల్కేజీ , యూకేజీ ) అమలు చేయాలి * అంగన్వాడీలతో కలిసి 10వేల పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలను సిద్ధం చేయాలి * ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో 50 % నేరుగా , మరో 50 % పదోన్నతుల ద్వా రా భర్తీ చేయాలి . * జిల్లా నుంచి కమిషనరేట్ కు ఒకే లైన్ విధానం ఉండాలి . ఇప్పటికే దీనిపై పార శాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది . ఇందులో భాగంగానే జిల్లా విద్యాధి కారుల ( డీఈవో ) పోస్టులను సంయుక్త సంచాలకులు ( జేడీ ) గా మార్చనున్నారు . జిల్లా నుంచి కాలి . ఇప్పటికి చేపట్టింది . .చాలామంది ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి . వారికి మెరుగైన శిక్షణ అందించాలి . ఉపాధ్యాయ విద్యా సంస్థలను మరింత బలో పేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి . * డిజిటల్ సాంకేతికత పై ఎక్కువ మొత్తంలో వెచ్చించాలి . * 29 % పాఠశాలల్లో 49 మందిలోపు పిల్లలు ఉన్నారు . * మొత్తం విద్యార్థుల్లో 43 % మంది ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారు .
0 Response to "Inter merger in school education"
Post a Comment