Lesson plan is a must for teachers
ఉపాధ్యాయులకు లెసన్ ప్లాన్ తప్పనిసరి
గైడ్లు పక్కన బెట్టి నోట్సు అలవాటు చేయాలి..
షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి..
పాఠశాల విద్యా ప్రాంతీయ సంచాలకులు వెంకట కృష్ణారెడ్డి వెల్లడి..
ఉపాధ్యా యులు లెసన్ ప్లాన్ను ఏమాత్రం పాటించడం లేదని అది తప్పక పాటించాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులు ( ఆర్జేడీ ) వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు . ప్రతి పాఠశాలలో గైడ్స్ ను అనుసరిస్తున్నారని వాటిని పక్కనబెట్టి నోట్స్ అలవాటు చేయాలన్నారు . కడప నగరం డీసీఈబీ హాలులో రాయచోటి , కడప డివిజ న్లలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు దీక్షా యాప్ పై అవగా హన కార్యక్రమం నిర్వహించారు . ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యా యులు ఆకౌంటబిలిటీతో పనిచేయాలన్నారు . సమయపాలన ఖచ్చితంగా పాటించాలన్నారు .
ప్రతిరోజూ 9 . 45 గంటలకు అటెండెన్స్ క్లోజ్ . . . చేయాలన్నారు . ఉపాధ్యాయులు ఎవరైనా - లేకుంటే వారి తరగతిని ప్రధానోపాధ్యాయులు కొనసాగించాలని సూచించారు . ఉపాధ్యా యులు లెసన్ ప్లాన్ను ఏమాత్రం పాటించ డం లేదని , మనం చెప్పే పాఠాలను ముందు రోజూ ప్రిపేర్ అయి చెప్పాలన్నారు . బుక్ లో ఉండేదే చెప్పడం సరికాదని , దీనికి ఆధునిక టెక్నాలజీ జోడించి చెబితే విద్యా రులు ఆసక్తిగా వింటారని వారికి కూడా వంటబడుతుందన్నారు . మాస్టారు పాఠశాలకు రాలే దంటే ఆ రోజు విద్యార్థులు బాధ పడేలా ఉండాలన్నారు . విద్యార్థులకు గైడ్స్ అలవాటు చేయడం మంచి పద్ధతి కాదని దీనివల్ల విద్యార్థులు పూర్తిగా నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు . ప్రతిరోజూ సంబంధిత పాఠానికి నోట్సు చెప్పినట్లయితే వారికి చేతిరాత కూడా అలవాటవుతుందని పరీక్షల్లో చక్కగా రాయగలుగుతారన్నారు . మధ్యాహ్న భోజనం వివరాలు ఏరోజుకారోజు ఖచ్చితంగా ఉండాలని తెలిపారు . రైస్ ను పాఠ శాలల్లోనే నిల్వ చేయాలన్నారు . ప్రతిరోజూ భోజనాన్ని రుచి చూడాలన్నారు . పాఠశాల లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు . అనంతరం రీసోర్సె పర్సన్ ప్రొజెక్టర్ . . . ద్వారా దీక్షా యాప్ ఉపయోగాలను వివరించారు.
గైడ్లు పక్కన బెట్టి నోట్సు అలవాటు చేయాలి..
షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి..
పాఠశాల విద్యా ప్రాంతీయ సంచాలకులు వెంకట కృష్ణారెడ్డి వెల్లడి..
ఉపాధ్యా యులు లెసన్ ప్లాన్ను ఏమాత్రం పాటించడం లేదని అది తప్పక పాటించాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులు ( ఆర్జేడీ ) వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు . ప్రతి పాఠశాలలో గైడ్స్ ను అనుసరిస్తున్నారని వాటిని పక్కనబెట్టి నోట్స్ అలవాటు చేయాలన్నారు . కడప నగరం డీసీఈబీ హాలులో రాయచోటి , కడప డివిజ న్లలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు దీక్షా యాప్ పై అవగా హన కార్యక్రమం నిర్వహించారు . ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యా యులు ఆకౌంటబిలిటీతో పనిచేయాలన్నారు . సమయపాలన ఖచ్చితంగా పాటించాలన్నారు .
ప్రతిరోజూ 9 . 45 గంటలకు అటెండెన్స్ క్లోజ్ . . . చేయాలన్నారు . ఉపాధ్యాయులు ఎవరైనా - లేకుంటే వారి తరగతిని ప్రధానోపాధ్యాయులు కొనసాగించాలని సూచించారు . ఉపాధ్యా యులు లెసన్ ప్లాన్ను ఏమాత్రం పాటించ డం లేదని , మనం చెప్పే పాఠాలను ముందు రోజూ ప్రిపేర్ అయి చెప్పాలన్నారు . బుక్ లో ఉండేదే చెప్పడం సరికాదని , దీనికి ఆధునిక టెక్నాలజీ జోడించి చెబితే విద్యా రులు ఆసక్తిగా వింటారని వారికి కూడా వంటబడుతుందన్నారు . మాస్టారు పాఠశాలకు రాలే దంటే ఆ రోజు విద్యార్థులు బాధ పడేలా ఉండాలన్నారు . విద్యార్థులకు గైడ్స్ అలవాటు చేయడం మంచి పద్ధతి కాదని దీనివల్ల విద్యార్థులు పూర్తిగా నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు . ప్రతిరోజూ సంబంధిత పాఠానికి నోట్సు చెప్పినట్లయితే వారికి చేతిరాత కూడా అలవాటవుతుందని పరీక్షల్లో చక్కగా రాయగలుగుతారన్నారు . మధ్యాహ్న భోజనం వివరాలు ఏరోజుకారోజు ఖచ్చితంగా ఉండాలని తెలిపారు . రైస్ ను పాఠ శాలల్లోనే నిల్వ చేయాలన్నారు . ప్రతిరోజూ భోజనాన్ని రుచి చూడాలన్నారు . పాఠశాల లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు . అనంతరం రీసోర్సె పర్సన్ ప్రొజెక్టర్ . . . ద్వారా దీక్షా యాప్ ఉపయోగాలను వివరించారు.
0 Response to "Lesson plan is a must for teachers"
Post a Comment