Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Methods of promotion of linguistic scholars


*భాషా పండితుల ఉన్నతీకరణ విధివిధానాలు ఖరారు..*
*ఉత్తర్వులు జారీ..*
*డిగ్రీలో తెలుగు ప్రధాన సబ్జెక్టు లేకుండా ఎంఏ తెలుగు చేసిన వారికి అవకాశం లేదు..*


త్వరలో భాషాపండితుల ఉన్నతీకరణ విధివిధానాల ఖరారు
 రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ , అనుబంధ రంగాల పాఠశాల్లో పనిచేస్తున్న లాంగ్వేజీ పండిట్లు ( ఎల్‌పీ ) , పీఈటీ , ఎన్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ బి . రాజశేఖర్ బుధవారం జీవో నంబరు - 77 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు . ఎంపీపీ , జిల్లా పరిషత్ , ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న లాంగ్వేజీ పండిట్లు , ఎన్జీటీలు స్కూల్ అసిస్టెంట్ - తెలుగుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా డిగ్రీలో తెలుగు ప్రధాన సబ్జెక్టుగాను ఓరియంటల్ లాంగ్వేజీ డిగ్రీ ( బీఓఎల్ ) చదివా ఉండాలి . దాంతోపాటు తెలుగు పండిట్ ట్రైనింగ్ / బీఈడీలో తెలుగు మెథడాలజీ సబ్జెక్టుగా ఉండాలి . డిగ్రీలో తెలుగు ప్రధాన సబ్జెక్టు లేకుండా ఏంఏ తెలుగు చేసిన వారికి అవకాశమివ్వలేదు . ఇదే పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్ - ఉర్దూ , కన్నడం , ఒరియా , తమిళ్ , సంస్కృతం , హిందీ పోస్టులకు నిబంధనల్ని విధించారు . డిగ్రీలో తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టుల లాంగ్వేజీ కలిగి ఉండాలి . పీఈటీ - స్కూల్ అసిస్టెంట్ స్థాయి పదోన్నతికి అభ్యర్థులు డిగ్రీతోపాటు బీపీఈడీ / ఎంపీఈడీలో అర్హత సాధించాలి . పూర్తి వివరాలను జీవోలో పొందుపరిచారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Methods of promotion of linguistic scholars"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0