Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SGT posts high in the 2020 DSC


  • 2020 డియస్సి లో ఎస్జీటీ పోస్టు లే అధికం.
  • ఆ తర్వాతే స్కూల్ అసిస్టెంట్లు 
  •  ఇక భాషా పండితులకు ఎసరు 
  • లెక్కలో నిమగ్నమైన అధికారులు 
  • టెట్ నిర్వహణకు సన్నాహాలు
  •  ఉపాధ్యాయుల నియామకం కోసం


SGT posts high in the 2020 DSC

 వచ్చే ఏడాది నిర్వహించనున్న డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు అధికంగా ఉంటాయా . . . అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి . ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్జీటీ పోస్టుల  సంఖ్య అధికంగా ఉండగా , ఆ తర్వాత స్థానంలో స్కూల్ అసిస్టెంట్ (యస్. ఏ ) పోస్టులు ఉన్నట్లు తెలిసింది . రాష్ట్రంలో సుమారు 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం . వీటన్నింటి భర్త ప్రభుత్వం ఒకేసారి నోటిఫికేషన్ ను జారీ చేస్తే ఒక్కో జిల్లాలో సగటున 600 నుంచి 1200 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది . ఈసారి డీఎస్సీలో  ఎస్జీటీ పోస్టులకు అధిక పోటీ ఉండే అవకాశం కూడా ఉంది . ఈసారి భాషా పండితులు ( యస్ ఎ ) పోస్టులకు ఎసరు పెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది . ఫలితంగా తెలుగు , హిందీ ,ఉర్దూ తదితర భాషా పండితులకు నష్టం వాటిల్లనుంది . ఈసారి కూడా పాత విధానంలోనే డియస్సి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది . అందులో భాగంగానే జిల్లాలు వారి గా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అధికారులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలివీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఖాళీల వివరాల నివేదికను సమర్పించారు . మరికొన్ని జిల్లాల నుంచి వివరాలు రావాల్సి ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు . రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీలు , నోటిఫికేషన్ , పరీక్షలపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశంఉంటుంది.

టెట్ తప్పనిసరి

విద్యాహక్కు చట్టం (ఆర్టిఈ ) ప్రకారాం ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ( టెట్ ) అర్హత సాధించాలి . కొత్తగా బీఎడ్ , డీఎడ్ , లాంగ్వేజ్ పండిల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు లక్షలాది మంది నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తున్నారు . వారిలో స్కూల్ అసిస్టెంట్లు మూడు లక్షల మంది ఉన్నారు . కొందరు గతంలో టెట్ అర్హత పొందగా , మరికొందరు టెట్ రాయాల్సి ఉంది . ఒక్కసారి టెట్‌లో అర్హత పొందిన వారంతా వెయిటేజీ మార్కులు కోసం మళ్లీ టెట్ రాసి పెంచుకునే అవకాశముంది .
టెట్ లో ఒక్కసారి అర్హత పొందితే , దాని కాలపరిమితి పదేళ్ల వరకు ఉంటుంది . ఏడేళ్ళ క్రితం టెట్ లో అర్హులైన వారంతా మళ్లీ టెట్ రాసి తాజాగా అర్హత పొందాలి . డీఎస్సీ - 2018 నుంచి వీరు అభ్యర్థులను    ఎస్జీటీ పోస్టులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది .Bed అభ్యర్థులు టెట్ పేపర్ - 1లో తప్పనిసరిగా అర్హత సాధిస్తేనే డీఎస్సీకి దరఖాస్తు చేయాలి . ఈ అంశాలన్నీ పరిశీలిస్తే కొత్త డీఎస్పీ కంటే ముందుగా టెట్ కీలకంగా మారనుంది .

వేర్వేరుగా పరీక్షలు

టెట్ , డీఎస్పీలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు . డీఎస్సీ - 2018లో టెట్ పూర్తయ్యాక ఒక్క వీరుడి , ఎస్టేటీలకే టెట్ - టీఆర్టీ పరీక్షలను నిర్వహించారు . అప్పట్లో వారికి టెట్ , డీఎస్సీలు వేర్వేరుగా పెట్టేందుకు సమయం లేదు . టెట్ , డీఎస్సీ పరీక్షల సిలబస్ లో స్వల్ప మార్పులు మినహా , అంతా పాత విధానంలోనే ఉంటుందని , డీఎస్సీ - 2018 , టెట్ - 2018 తరహాగానే వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది . దీంతో ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులపై గురిపెట్టిన అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు . ఇప్పటికే పలు సంస్థలు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ శిక్షణ తో బాటు ఆన్లైన్ లోనూ కోలింగ్ ఇస్తుండటం 

టెట్ స్కోరింగేతోనే డీఎస్సీలో సక్సెస్ 

టెట్ పరీక్షలో 150 మార్పులకు గాను 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది . డీఎస్పీని 80 మార్కులకు నిర్వహిస్తారు . టెటీలో వచ్చిన వెయిటేజీ మార్కు లను డీఎస్సీ మార్కులతో కలిపి మెరిట్ జాబితాను రూపొందిస్తారు . అనంతరం జిల్లాలు , కేటగిరీలు , రాష్ట్రం వారీగా కటాఫ్ మార్పులు , ర్యాంకులను నిర్ధారించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు . గత డీఎస్సీలను పరిశీలిస్తే , టెట్ లో అధిక మార్కులు సాధించిన అభ్యర్థులే ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు . ఇప్పటికే టెట్ లో అర్హత సాధించిన వారంతా స్కోరింగ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SGT posts high in the 2020 DSC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0