Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Vasathi Deevena

జగనన్న వసతి దీవెనకు రూ.2,300 కోట్లు..
 ఇంటర్ ఆపైన చదువుతూ స్కాలర్ షిప్ లు తీసుకునే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హుడు..
 సంవత్సరానికి రూ.20,000 వేలు అందజేత..
11,61,244 మంది విద్యార్థులకు పథకం వర్తింపు..
Jagananna Vasathi Deevena



 జగనన్న వసతి . దీవెన పథకంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం - ఈ ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు ఖర్చు చేయనుంది . ఇటీ వల వైఎస్సార్ నవశకంలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 95 , 887 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులయ్యారు . ఇంటర్ , ఆపైన చదువుతూ . . స్కాలర్ షిన్లు తీసుకునే ప్రతి విద్యా ర్థి ఈ పథకానికి అర్హుడు . ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవ త్సరానికి రూ . 20 వేలు అందజేస్తుంది . ఈ మొత్తాన్ని తల్లి బ్యాంకు అకౌంట్ కు జమచే స్తారు . ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు 10 , 65 , 357 మంది కాగా . . కొత్తగా 95 , 887 మంది విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 11,61,244కు చేరింది . త్వర లోనే వీరికి వసతి దీవెన కార్డులు అందచేస్తారు . వసతి దీవెన పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా నిధులు ఖర్చు కానున్నాయి . ఇంతవరకూ ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఫీజుల కింద ప్రభుత్వం రూ . 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది . ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ . 2 , 300 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుం ది . అంటే అదనంగా రూ . 1 , 500 కోట్లు ఖర్చు చేయాలి . విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు సంవత్సరానికి రూ . 20 వేలు ఖర్చు చేయాల్సిందేనని ప్రభుత్వం భావించింది . అందుకే ప్రభుత్వం రాజీ పడ కుండా ముందుకు సాగుతోంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Vasathi Deevena"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0