Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

MDM Prices Increase

మధ్యాహ్న భోజనం పథకం ధరలు పెంపు

MDM Prices Increase

బడి భోజనం ధరను ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. మధ్యాహ్న భోజన పథకంలో మంగళవారం నుంచి కొత్త మెనూ అమలు చేయనున్నారు
*నేపథ్యంలో ప్రస్తుతం చెల్లిస్తున్న ధరలకు అదనంగా చెల్లించేందుకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి
మంగళవారం నుంచి కొత్తగా అమలు చేయనున్న మెనూ కోసం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 43 పైసలు,* ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 40 పైసలు (రోజుకు)చొప్పున ప్రస్తుత ధరలకు అదనంగా చెల్లిస్తారు
ఇకపై ప్రాథమిక పాఠశాలలో రూ.4.91, ఉన్నత పాఠశాలల్లో రూ.7.11 చొప్పున చెల్లిస్తారు*
 ప్రభుత్వం తాజా మెనూలో వారానికి మూడుసార్లు(సోమ, బుధ, శుక్రవారం) వేరుశనగ-బెల్లం చిక్కీలు అందజేయనుంది.
ప్రతి విద్యార్థికి 25 గ్రాముల బరువు ఉండే చిక్కీ అందించాలి. ఒక్కో చిక్కీకి రూ.3.38 చెల్లించనుంది.*
చిక్కీల తయారీ సరఫరా బాధ్యతను *స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలనే ఆలోచనలో* ప్రభుత్వం ఉంది.
అప్పటి వరకు వంట ఏజెన్సీల సభ్యులు కొనుగోలు చేసి లేదా సొంతంగా తయారు చేసి విద్యార్థులకు అందించవచ్ఛు ఇందుకు జిల్లాకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించనుంది.

మూడేళ్లుగా పెరిగిన ధరలు ( ఒక్క విద్యార్థికి రూ.లో)


సంవత్సరం                   ప్రాధమిక.         ఉన్నత 
                                   పాఠశాల.       పాఠశాల

  2018                          4.13                 6.18

 2019                           4.48                 6.71

 2020                           4.91                 7.11



   



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "MDM Prices Increase"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0