THE LIST OF VIDYA DEEVENA AND VIDYA VASATHI IS READY
విద్యాదీవెన , విద్యా వసతి జాబితా రెడీ !
నవరత్నాల్లో భాగంగా విద్యార్థుల ఉన్నత చదు వుల కోసం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు ఒక్కో విద్యార్థికి ఏటా వసతి , హాస్టల్ ఖర్చు లకు రూ . 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిం చేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన ( ఫీజు రీయంబర్స్మెంట్ ) , జగనన్న వసతి దీవెన ( వసతి , హాస్టల్ ఖర్చులు ) పథకాల అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది . ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల జాబితాలను సోమవారం గ్రామ , వార్డు సచివాలయల్లో ప్రభుత్వం ప్రక టించింది . ఈ జాబితాలపై అభ్యంతరాలు , మార్పు లు , చేర్పులకు సంబంధించి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీక రిస్తారు . అనంతరం 10న జరిగే గ్రామ , వార్డు సభ ల్లో తుది జాబితా లను ఆమోదిస్తారు . అర్హత సాధించని వారి వివ రాలు .అందుకుగల కారణాలను కూడా ప్రదర్శిస్తారు . కాగా , సోమవారం ప్రక టించిన జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన , జగనన్న వసతి దీవెన పథకాల కింద మొత్తం 10 , 65 , 357 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు . ఇంకా ఎవరైనా అర్హులుంటే వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది .
జిల్లాలు మొత్తం అర్హుల సంఖ్య
గుంటూరు 93,738
చిత్తూరు. 91,811
కృష్ణా 91,263
అనంతపురం 89,145
విశాఖపట్టణం 88,503
కర్నూలు. 84,116
ప . గో 77,914
ప్రకాశం. 77,165
కడప 76,754
నెల్లూరు. 66,492
శ్రీకాకుళం 64,834
విజయనగరం 56,384
మొత్తం. 10,65,357
- ఇప్పటివరకు అర్హత పొందిన వారు 10,65,357 మంది విద్యార్థులు
- ఈ నెల 9 వరకు అభ్యంతరాలు స్వీకరణ
- 10న వాటి పరిశీలన అనంతరం గ్రామ , వార్డు సభలు అందులో లబ్దిదారుల తుది జాబితాలకు ఆమోదం
- ఫీజు రీయింబర్స్మెంటకు అదనంగా వసతి ,
- హాస్టల్ ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి ఏటా రూ . 20 వేల సాయం
నవరత్నాల్లో భాగంగా విద్యార్థుల ఉన్నత చదు వుల కోసం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు ఒక్కో విద్యార్థికి ఏటా వసతి , హాస్టల్ ఖర్చు లకు రూ . 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిం చేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన ( ఫీజు రీయంబర్స్మెంట్ ) , జగనన్న వసతి దీవెన ( వసతి , హాస్టల్ ఖర్చులు ) పథకాల అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది . ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల జాబితాలను సోమవారం గ్రామ , వార్డు సచివాలయల్లో ప్రభుత్వం ప్రక టించింది . ఈ జాబితాలపై అభ్యంతరాలు , మార్పు లు , చేర్పులకు సంబంధించి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీక రిస్తారు . అనంతరం 10న జరిగే గ్రామ , వార్డు సభ ల్లో తుది జాబితా లను ఆమోదిస్తారు . అర్హత సాధించని వారి వివ రాలు .అందుకుగల కారణాలను కూడా ప్రదర్శిస్తారు . కాగా , సోమవారం ప్రక టించిన జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన , జగనన్న వసతి దీవెన పథకాల కింద మొత్తం 10 , 65 , 357 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు . ఇంకా ఎవరైనా అర్హులుంటే వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది .
జిల్లాల వారిగా జగనన్న విద్యా దీవెన , జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య
జిల్లాలు మొత్తం అర్హుల సంఖ్య
తూ . గో 1,07,238
గుంటూరు 93,738
చిత్తూరు. 91,811
కృష్ణా 91,263
అనంతపురం 89,145
విశాఖపట్టణం 88,503
కర్నూలు. 84,116
ప . గో 77,914
ప్రకాశం. 77,165
కడప 76,754
నెల్లూరు. 66,492
శ్రీకాకుళం 64,834
విజయనగరం 56,384
మొత్తం. 10,65,357
0 Response to "THE LIST OF VIDYA DEEVENA AND VIDYA VASATHI IS READY "
Post a Comment