Lunch should continue: Central government
మధ్యాహ్న భోజనం కొనసాగించాలి: కేంద్రం
ఈనాడు, దిల్లీ: కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల కారణంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని మార్పులతో అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్సీ మీనా శుక్రవారం రాష్ట్రాలకు లేఖలు రాశారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపారు. అది సాధ్యం కాని పక్షంలో విద్యార్థులకు సరిపడ డబ్బులు అందించేలా చూడాలన్నారు.
ఈనాడు, దిల్లీ: కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల కారణంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని మార్పులతో అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్సీ మీనా శుక్రవారం రాష్ట్రాలకు లేఖలు రాశారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపారు. అది సాధ్యం కాని పక్షంలో విద్యార్థులకు సరిపడ డబ్బులు అందించేలా చూడాలన్నారు.
0 Response to "Lunch should continue: Central government"
Post a Comment