Rice given on next month to new ration cards
1 నుంచి కొత్త కార్డులకు బియ్యం
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త కార్డులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్ నవశకం కింద జిల్లాలో మొత్తం 8.63 లక్షల కుటుంబాలకు వీటిని మంజూరు చేశామన్నారు. రేషన్ కార్డులకు అనర్హులుగా గుర్తించిన కుటుంబాలకు వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ నిలిపివేస్తామని చెప్పారు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలకు గ్రామాల వారీగా కార్డులను కట్టలు కట్టి అందజేస్తామని, వాటిని వాలంటీర్ల ద్వారా అందజేసే ప్రక్రియ చేపట్టేలా ఇప్పటికే తహసీల్దార్లకు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు.
CHECK YOUR RATION CARD STATUS
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త కార్డులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్ నవశకం కింద జిల్లాలో మొత్తం 8.63 లక్షల కుటుంబాలకు వీటిని మంజూరు చేశామన్నారు. రేషన్ కార్డులకు అనర్హులుగా గుర్తించిన కుటుంబాలకు వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ నిలిపివేస్తామని చెప్పారు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలకు గ్రామాల వారీగా కార్డులను కట్టలు కట్టి అందజేస్తామని, వాటిని వాలంటీర్ల ద్వారా అందజేసే ప్రక్రియ చేపట్టేలా ఇప్పటికే తహసీల్దార్లకు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు.
CHECK YOUR RATION CARD STATUS
Rattling excellent info can be found on web blog . macbook sketch
ReplyDelete