Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Confused readings .. Is physical distance possible in schools

చదువులు అయోమయం .. 
పాఠశాలల్లో భౌతిక దూరం సాధ్యమేనా ? 
 కార్పొరేట్ విద్యార్థులకు కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసులు 
ఇంకా విడుదలవ్వని మార్గదర్శకాలు రెండెంచల బోధనపై అధికారుల దృష్టి !
Confused readings ..  Is physical distance possible in schools

జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఈ ఏడాది విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది ప్రశ్నార్థకమైంది . తొలుత ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పున : ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా సెప్టెంబరు ఐదుకు వాయిదా వేసింది . అయినా కరోనా ఉధృతి ఎప్పటికి తగ్గుముఖం పడుతుందో తెలియని అయోమయం నెలకొంది . ఈ నెలలో ఇప్పటికే 13,127 మంది కరోనా బారిన పడ్డారు . జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాపిస్తోంది . తొలుత పట్టణ ప్రాంతాలకు పరిమితమైన వైరస్ క్రమంగా మండల కేంద్రాలు , ఆ తర్వాత గ్రామాలకూ వ్యాపించింది . ఇప్పటికే విద్యార్థులు పాఠశాలలకు దూరమై నాలుగు నెలలు దాటింది . 120 రోజులుగా పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు . కొంత మందికి కనీస వ్యాయాయమూ కరువైంది . సౌకర్యాలేమీ లేని విద్యార్థులు టీవీలకు పరిమితమవుతున్నారు . గత నెలలోనే కొన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాయి . కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు చెబుతు ఆన్నరు . కొన్ని విద్యా సంస్థల వారు ఉపాధ్యాయులు బోధించే సమయంలో రికార్డు చేసి యూ ట్యూబ్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు పంపుతున్నారు . అయితే స్మార్టు ఫోన్ సౌకర్యం లేని వారు ఈ తరగతులను ఉపయోగించుకోలేకపోయారు . తమ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఇతర సంస్థల్లోకి వెళ్లకుండా పలు కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఆన్లైన్ తరగతులను నిర్వహించారనే భావన భావన వ్యక్తమవుతోంది . మరోవైపు ఆన్లైన్ క్లాసులు నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది . అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణే మార్గమని స్పష్టం చేసింది . పాఠశాలలు తెరిచేందుకు ఇంకా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వలేదు . కొన్ని పాఠశాలలు మాత్రం గత 45 రోజుల నుంచి ఆన్లైన్ తరగతులను కొనసాగిస్తున్నాయి . పాఠశాలలను సెప్టెంబరు ఐదు నుంచి తెరవాలని నిర్ణయించినా ఎలా నిర్వహించాలనే అంశాలపై మార్గదర్శకాలు రాలేదని విద్యాశాఖాధికారులు -చెబుతున్నారు . తరగతికి ఎంత మంది ఉండాలి ? భౌతిక దూరం పాటించే ప్రక్రియ ఎలా చేస్తే విజయవంతం అవుతుంది ? తొలుత ఏ క్లాసుల వారిని పాఠశాలలకు అనుమతించాలి ? ఎంత సమయం వారిని పాఠశాలలో ఉంచాలి ? రోజుకు - ఎన్ని సబ్జెక్టు బోధించాలి ? సిలబస్ తదితర అంశాలపై ఇంకా ఏ స్థాయిలోనూ స్పష్టత లేదని -ఉపాధ్యాయులు వాపోతున్నారు . మారుమూల ప్రాంతాల నుంచి డివిజన్ , జిల్లా కేంద్రాలకు -సంబంధిత విద్యా సంస్థల బస్సుల నిర్వాహకులు - ఎలా తీసుకురావాలి ? బస్సులో పిల్లల మధ్య - భౌతిక దూరం సాధ్యమవుతుందా ? కార్పొరేట్ పాఠశాలల్లో క్లాసుకు 40 మంది ఉన్న పరిస్థితీ లేకపోలేదు . బెంచికి ముగ్గురు కూర్చొనే పరిస్థితి నుంచి ఒక్కరికి కూర్చొబెడితేనే భౌతిక దూరం సాధ్యమవుతుందని చెబుతున్నారు . సెక్షన్ల సంఖ్య పెంచినా ప్రాథమిక విద్యార్థులకు పాఠశాలలో పనిచేసే నాల్గో తరగతి ఉద్యోగులే ఎక్కువగా ఆహార పానియాలు అందివ్వడం , టాయిలెట్‌కు వెళితే శుభ్రపర్చడం వంటి పనులు చేస్తుంటారు . ఈ పరిస్థితుల్లో వందలాది మంది విద్యార్థులతో మమేకమై పనిచేసే ఆయాలు , ఉపాధ్యాయులకూ కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధ్యయనం చేయలేదనే వాదన వినిపిస్తోంది . అవసరం ఉంది . పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ , పాఠశాలలకు కొన్ని పాఠశాలల్లో లోపలికి , బయటకు వెళ్లే తల్లిదండ్రుల రాకపోకలపై నియంత్రణ తదితర మార్గాలు ఒక్కటే ఉండటం వల్ల విద్యార్థుల మధ్య అంశాల పై ఏలా వ్యవహారించాలనే అంశంలోనే అసలు భౌతిక దూరం అమలు చాలా కష్టసాధ్యమే కార్పొరేట్ విద్యా సంస్థలూ తర్జన భర్జనలు భావనా ఉంది . అధిక సంఖ్యలో విద్యార్థులుండే పడుతున్నాయి . " అయితే కరోనా ఉధృతి కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న మౌలిక కొనసాగుతున్నా కార్పొరేట్ పాఠశాలు ఇప్పటికే 80 సదుపాయాలు , కరోనా బారిన పడకుండా శాతం విద్యార్థులకు పుస్తకాలు విక్రయించడం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పై విద్యా శాఖ గమనార్హం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Confused readings .. Is physical distance possible in schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0