Official leave for corona affected employees
కరోనా బాధిత ఉద్యోగులకు అధికారిక సెలవులు
ముఖ్యమంత్రి వద్దకు ఫైల్ ...
త్వరలో జీవో జారీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో అధికారిక సెలవులు ప్ర భుత్వం ప్రకటించనుందని సచివాలయ , ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె . వెంకట్రామిరెడ్డి తెలిపారు . ఫెడరేషన్ విజ్ఞాపన మేరకు వైద్య , ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసిందని ఈ మేరకు 28 రోజుల సెలవు మంజూరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించి ముఖ్యమంత్రి పరిశీలనకు పంపారని వారం రోజుల్లో దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు . సెలవుల మంజూరు ఫైల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ , ఆర్థిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతోందని కొందరు ఉద్యోగ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నా రు . కరోనా బాధిత ఉద్యోగుల సెలవులకు సాధారణ పరిపాలన విభాగంతో సంబంధం లేదన్నారు . ఆర్థిక 5 శాఖ కూడా ఆమోదం తెలిపిందన్నారు .
నేడు సీఎంకు కృతజ్ఞతా ర్యాలీ
గ్రామ , వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా థాంక్యూ సీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు . సచివాలయ వ్యవస్థతో ప్ర జల ముంగిటకే పథకాలను చేర్చడంతో పాటు పారదర్శకంగా అర్హులకు అన్నివిధాల సహకారం అందిస్తున్నారని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా , ముఖ్యమంత్రి ఆశయ సాధనకు ప్రజలకు ప్రభుత్వా నికి మధ్య వారధిగా సచివాలయ సిబ్బంది పనిచేస్తు న్నారని ప్రశంసించారు . ప్రభుత్వ సేవలను గడప గడపకూ తీసుకువెళ్లే లక్ష్యంలో భాగంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజాసేవకు పునరంకితమవ్వాలనే ఆశయంతో ప్రతి గ్రామ , వార్డు సచివాల యంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు .
ముఖ్యమంత్రి వద్దకు ఫైల్ ...
త్వరలో జీవో జారీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో అధికారిక సెలవులు ప్ర భుత్వం ప్రకటించనుందని సచివాలయ , ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె . వెంకట్రామిరెడ్డి తెలిపారు . ఫెడరేషన్ విజ్ఞాపన మేరకు వైద్య , ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసిందని ఈ మేరకు 28 రోజుల సెలవు మంజూరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించి ముఖ్యమంత్రి పరిశీలనకు పంపారని వారం రోజుల్లో దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు . సెలవుల మంజూరు ఫైల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ , ఆర్థిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతోందని కొందరు ఉద్యోగ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నా రు . కరోనా బాధిత ఉద్యోగుల సెలవులకు సాధారణ పరిపాలన విభాగంతో సంబంధం లేదన్నారు . ఆర్థిక 5 శాఖ కూడా ఆమోదం తెలిపిందన్నారు .
నేడు సీఎంకు కృతజ్ఞతా ర్యాలీ
గ్రామ , వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా థాంక్యూ సీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు . సచివాలయ వ్యవస్థతో ప్ర జల ముంగిటకే పథకాలను చేర్చడంతో పాటు పారదర్శకంగా అర్హులకు అన్నివిధాల సహకారం అందిస్తున్నారని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా , ముఖ్యమంత్రి ఆశయ సాధనకు ప్రజలకు ప్రభుత్వా నికి మధ్య వారధిగా సచివాలయ సిబ్బంది పనిచేస్తు న్నారని ప్రశంసించారు . ప్రభుత్వ సేవలను గడప గడపకూ తీసుకువెళ్లే లక్ష్యంలో భాగంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజాసేవకు పునరంకితమవ్వాలనే ఆశయంతో ప్రతి గ్రామ , వార్డు సచివాల యంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు .
0 Response to "Official leave for corona affected employees"
Post a Comment