Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI to make changes in check payments from 2021

2021 నుంచి చెక్ పేమెంట్స్ లో మార్పులు చేయనున్న RBI.

వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆర్బీఐ చెక్ పేమెంట్ విధానంలో మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో మనం రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బును చెల్లించే లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ మార్పులు, జాగ్రత్తలు అనేవి వ్యక్తిగత నిర్ణయంతో మాత్రమే ఒక వ్యక్తి అమలు చేసే అవకాశం ఉంది. చెక్ పేమెంట్స్ విషయంలో జరిగే మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పాటిటీవ్

2021 జనవరి 1వ తేదీ నుంచి "పాజిటీవ్ పే సిస్టమ్" అందుబాటులోకి రానున్నది. అంటే ఈ సిస్టమ్ లో భాగంగా 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో పేమెంట్ చేయడంపై రెండోసారి కన్ఫర్మ్..

అంటే రీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిస్టం ద్వారా చెక్ ను ఎస్సెమ్మెస్, మొబైయిల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ , ఏటియం ద్వారా కన్ఫర్మేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చెక్ పై ఉన్న తేదీ, పేమెంట్ చేసే వ్యక్తి పేరు, పెయి, నగదు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.

ఆయా వివరాలను బ్యాంకు తరపున కూడా మళ్లీ కన్ఫర్మ్ చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానాస్పద అంశాలు పరిశీలనకు వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పులు కూడా వెంటనే సవరించే వీలు ఉంటుంది. ఆర్భీఐ ప్రకారం బ్యాంకులు తమ వినియోగదారులకు ఎస్సెమ్మెస్ ఆలెర్ట్, బ్రాంచుల్లో ప్రదర్శన, ఏటిఎంతో పాటు తమ వెబ్ సైట్ లో పాజిటీవ్ పే సిస్టమ్ గురించి ప్రచారం కల్పించాల్సి ఉంటుంది. ఈ సిస్టం ప్రకారం అన్ని సరిగ్గా ఉన్న చెక్ లను మాత్రమే పేమెంట్ కోసం పంపించడం జరుగుతుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RBI to make changes in check payments from 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0