Andhra Pradesh: CM Jagan's sensational decision .. This is the first time in the country .. Rs 10 lakh each
Andhra Pradesh : సీఎం జగన్ సంచలన నిర్ణయం .. దేశంలో ఇదే మొదటిసారి .. ఒక్కొక్కరికి రూ .10 లక్షలు
కరోనా విజృంభిస్తున్న వేళ వందలాది కుటుంబాలు తమ పెద్దదిక్కును కోల్పోతున్నాయి. దీంతో జీవనం కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంటోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఊరటనిచ్చేలా శుభవార్త చెప్పారు.
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు.
దానిపై నెలనెల వచ్చే వడ్డీ ఆ పిల్లల కనీస అవసరాలు తీర్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
అలాగే ఆ పిల్లలకు 25 ఏళ్లు నిండిన తర్వాత ఈ డిపాజిట్ మొత్తం విత్ డ్రా చేసే అవకాశం కల్పించనున్నారు.
0 Response to "Andhra Pradesh: CM Jagan's sensational decision .. This is the first time in the country .. Rs 10 lakh each"
Post a Comment