Special system for monitoring
పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
- పంచాయతీరాజ్ బడుల పర్యవేక్షణకు కొత్తగా 666 మండల విద్యాధికారులు (ఎంఈవో),
- 49 డిప్యూటీ డీఈవోలు, 13 డీఈవో పోస్టులను సృష్టించాలని పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ప్రతాపరెడ్డి ప్రతిపాదించారు.
- కమిషనరేట్లో శనివారం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో దీనిపై దాదాపుగా అన్ని సంఘాలు అంగీకారం తెలిపాయి.
- ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్లు సంచాలకుడు వెల్లడించారు.
- గత కొన్నేళ్లుగా ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలు పెండింగ్లో ఉన్నందున ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
- ఇలా నియమితులయ్యే వారు మండల, జిల్లా పరిషత్తు పాఠశాలలను మాత్రమే పర్యవేక్షించాల్సి ఉంటుంది.
0 Response to "Special system for monitoring"
Post a Comment