15 to Inter Advanced Supplementary
15 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు
- 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులై రెండో సంవత్సరంలోకి
- ప్రమోట్ అయిన వారు, రెండో సంవత్సరం ఉత్తీర్ణులైన వారు అడ్వాన్స్ పరీక్షలకు
- దరఖాస్తు చేసుకోవచ్చు
పరీక్షలు ఇలా...
- సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు ఉదయం ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు
- జరుగుతాయి.
- సెప్టెంబర్ 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరుగుతుంది.
- సెప్టెంబర్ 28న ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
- విద్యార్థులకు మార్గదర్శకాలు ఇలా
- మార్చి-2021లో మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించిన వారు అడ్వా
- ' సప్లిమెంటరీ పరీక్షలు రాయచ్చు. ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఇంప్రూవ్మెంట్ కావాలని ఆశించిన వారు నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు.
- ఒక వేళ మార్చి-2021లో పరీక్ష ఫీజు చెల్లించకపోతే... తాజాగా జరిగే పరీక్షల్లో
- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి.
- బ్యాక్ లాగ్ సబ్జెక్టులున్న ప్రైవేట్ విద్యార్థులు మాత్రం తాజాగా నిర్వహించే పరీక్షకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హాజరు మినహాయింపు దక్కిన విద్యార్థులు పరీక్ష
- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
0 Response to "15 to Inter Advanced Supplementary"
Post a Comment